logo

భారాస అభ్యర్థి శ్రీనివాస్‌యాదవ్‌ ఎవరంటే..

Published : 26 Mar 2024 02:05 IST

నియోజకవర్గం : హైదరాబాద్‌ లోక్‌సభ
పేరు : గడ్డం శ్రీనివాస్‌ యాదవ్‌
వయస్సు : 56 ఏళ్లు, విద్యార్హత: బీకామ్‌
కుటుంబ నేపథ్యం: భార్య స్వర్ణలత యాదవ్‌, కూతురు డా.స్నేహ యాదవ్‌, కుమారుడు గడ్డం గగన్‌యాదవ్‌
వృత్తి: హైందవీ గ్రూప్‌ ఆఫ్‌ కాలేజీల ఛైర్మన్‌, శ్రీఇందూ గ్రూప్‌ ఆఫ్‌ స్కూల్స్‌ ఛైర్మన్‌, స్థిరాస్తి వ్యాపారం.
రాజకీయ నేపథ్యం: 1989లో ఎన్‌ఎస్‌యూఐ ఓయూ ఇన్‌చార్జి, ఎన్‌ఎస్‌యుఐ నగర, రాష్ట్ర, జాతీయ కార్యదర్శిగా బాధ్యతలు.

  • 2006-2011 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌.
  • 2015 నుంచి భారాసలో క్రియాశీలకంగా పనిచేస్తూ 2018, 2023లో గోషామహల్‌ అసెంబ్లీ టికెట్‌ను ఆశించారు.

న్యూస్‌టుడే, గోషామహల్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు