logo

వైభవంగా కలశ స్థాపన మహోత్సవం

తుంగభద్ర నదిలో నీరు పూర్తిగా తగ్గడంతో బయటకు తేలిన రాజోలి శివారులోని శ్రీ రామేశ్వర స్వామి ఆలయంలో కలశ స్థాపన మహోత్సవం వైభవంగా నిర్వహించారు.

Published : 29 Apr 2024 13:48 IST

రాజోలి: తుంగభద్ర నదిలో నీరు పూర్తిగా తగ్గడంతో బయటకు తేలిన రాజోలి శివారులోని శ్రీ రామేశ్వర స్వామి ఆలయంలో కలశ స్థాపన మహోత్సవం వైభవంగా నిర్వహించారు. ముందుగా ఆలయంలో స్వామివారికి అభిషేకాలు మహా మంగళహారతి అలంకరణోత్సవం నిర్వహించారు. అనంతరం ఆలయ గోపురానికి దాతలు సిద్ధం చేయించిన కలశాన్ని వేదమంత్రాలతో ఏర్పాటు చేశారు.  అనంతరం  సుమారు వెయ్యి మంది భక్తులకు అన్నదానం చేశారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని