ఓట్ల లెక్కింపు కేంద్రాలు ఎక్కడంటే...!
రాష్ట్రంలోని లోక్సభ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు కేంద్రాలను ఎన్నికల సంఘం ఖరారు చేసింది. 17 స్థానాలకు సోమవారం పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే.
జూన్ 4న కౌంటింగ్
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలోని లోక్సభ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు కేంద్రాలను ఎన్నికల సంఘం ఖరారు చేసింది. 17 స్థానాలకు సోమవారం పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. ఆయా లోక్సభ స్థానాల పరిధిలోని 119 అసెంబ్లీ సెగ్మెంట్లకు 43 చోట్ల లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేశారు. వచ్చే నెల 4న ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) నిర్ణయించిన విషయం తెలిసిందే. లెక్కింపు కేంద్రాల వివరాలివీ...
మహబూబ్నగర్: కొడంగల్- మహబూబ్నగర్లోని పాలమూరు విశ్వవిద్యాలయం, లైబ్రరీ హాల్; నారాయణపేట- (ఇండోర్ గ్రేమ్స్ కాంప్లెక్స్); మహబూబ్నగర్- (ఎగ్జామినేషన్ బ్రాంచ్ గ్రౌండ్ఫ్లోర్); జడ్చర్ల- (ఎగ్జామినేషన్ బ్రాంచ్ ఫస్ట్ ఫ్లోర్-కుడి వైపు); దేవరకద్ర- (ఎగ్జామినేషన్ బ్రాంచ్ ఫస్ట్ ఫ్లోర్-ఎడమ వైపు); మక్తల్- (ఇండోర్ స్టేడియం); షాద్నగర్- (రూమ్ నంబరు 22, 24, 25, ఫస్ట్ ఫ్లోర్, ఫార్మాస్యూటికల్ బ్లాక్)
నాగర్కర్నూల్: వనపర్తి, గద్వాల, అలంపూర్, నాగర్కర్నూల్, అచ్చంపేట, కల్వకుర్తి, కొల్లాపూర్- వ్యవసాయ మార్కెట్ యార్డు, నెల్లికొండ, నాగర్కర్నూల్.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మృత్యుశకటం
[ 01-06-2024]
జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి చౌరస్తా సమీపంలోని పెట్రోలు బంకు వద్ద శుక్రవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. -
ఏడాదైనా.. సంబరాల చెల్లింపుల్లేవ్!
[ 01-06-2024]
గత ఏడాది తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఉత్సవాలను నిర్వహించింది. ఈ నేపథ్యంలో నీటిపారుదల రంగంలో పురోభివృద్ధిని చాటి చెప్పేందుకు చెరువుల పండుగ ఏర్పాటు చేసింది. -
ఇంటర్ విద్యార్థులకు సమస్యల స్వాగతం
[ 01-06-2024]
వేసవి సెలవుల అనంతరం శనివారం నుంచి ఇంటర్ తరగతులు పున[ఃప్రారంభం కానున్నాయి. జిల్లాలో పలు ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో సమస్యలు తిష్ఠ వేశాయి. -
కబ్జాదారుల కన్ను..మాయమవుతున్న కుంట
[ 01-06-2024]
కల్వకుర్తి పట్టణంలో విలువైన ప్రభుత్వ స్థలాలను యథేచ్ఛగా కబ్జాచేసి నకిలీ పత్రాలు సృష్టిస్తున్నారు. అవి తక్కువ ధరకు అమాయక ప్రజలకు అంటగడుతూ మోసాలకు తెరలేపుతూ సొమ్ము చేసుకుంటున్నారు -
జాబ్ వచ్చిందంటే.. బతుకు బితుకు
[ 01-06-2024]
జూన్... తీవ్రమైన ఎండ వేడిని దాటి వర్షపు చినుకులతో వాతావరణం చల్లబడి అందరికీ హాయినిచ్చే నెల. పిల్లలను చదివించే తల్లిదండ్రులు, పంటలు సాగు చేసే అన్నదాతలకు మాత్రం ముచ్చెమటలు పట్టిస్తుంది. -
తెలం‘గాన’మే పరిషత్తు నినాదం
[ 01-06-2024]
ఆనాడు నిజాం పరిపాలన కాలంలో అక్షరాస్యత అంతంత మాత్రమే. ఉర్దూకు అన్నింటా ప్రాధాన్యత. తెలుగులో మాట్లాడితే నేరం. -
సైబర్ మోసం: రూ.2.58 లక్షలు మాయం
[ 01-06-2024]
సైబర్ మోసాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. తాజాగా వాట్సప్ గ్రూపులో వచ్చిన లింక్ క్లిక్ చేయడంతో క్రెడిట్ కార్డుల్లోని రూ.లక్షల నగదు మాయమైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. -
దొంగల బీభత్సం
[ 01-06-2024]
వేసవి కాలం సెలవులు, ఎన్నికల విధుల్లో పోలీసులు బిజీగా ఉండటంతో దొంగలు బీభత్సం సృష్టించారు. -
ఐదు టేబుల్స్పై ఓట్ల లెక్కింపు
[ 01-06-2024]
మహబూబ్నగర్ స్థానిక సంస్థల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఫలితంపై రేపు ఉత్కంఠకు తెరపడనుంది. -
ఇసుక రవాణాలో అదనపు దందా
[ 01-06-2024]
జిల్లాలో ప్రభుత్వ పనుల కోసం ఇసుక అవసరం ఉంది. ఆయా గుత్తేదారులు పనులు వివరాలు సమర్పించి అధికారుల అనుమతితో ఇసుకను తరలించుకోవచ్చు.
తాజా వార్తలు (Latest News)
-
రివ్యూ: మిస్టర్ అండ్ మిసెస్ మహి: జాన్వీకపూర్ స్పోర్ట్స్ డ్రామా మెప్పించిందా?
-
‘వెంటనే ఆ ఫొటో డిలీట్ చేయండి’: నెటిజన్పై ఎస్బీఐ ఆగ్రహం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
మూడేళ్లు ఆడగలిగే ఫిట్నెస్ ఉన్నా.. ఐపీఎల్కు వీడ్కోలు పలికేందుకు డీకే కారణమిదే!
-
ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్లో 5 వీవీ ప్యాట్ల స్లిప్పులు లెక్కింపు: జీహెచ్ఎంసీ కమిషనర్
-
తగ్గిన వాణిజ్య సిలిండర్ ధర.. ₹లక్ష దిగువకు విమాన ఇంధనం