పంచనారసింహులకు భక్తుల పూజలు
పంచనారసింహులు కొలువై ఉన్న యాదాద్రి పుణ్యక్షేత్రంలో శనివారం భక్త జనుల ఆరాధనలు శాస్త్రోక్తంగా కొనసాగాయి. వేకువజామున సుప్రభాతం నిర్వహించిన పూజారులు బిందేతీర్థంతో చేపట్టిన కైంకర్యాలు ఆలయ విశిష్టతకు అనుగుణంగా కొనసాగాయి.
అలంకార జోడు సేవ
యాదగిరిగుట్ట అర్బన్, న్యూస్టుడే: పంచనారసింహులు కొలువై ఉన్న యాదాద్రి పుణ్యక్షేత్రంలో శనివారం భక్త జనుల ఆరాధనలు శాస్త్రోక్తంగా కొనసాగాయి. వేకువజామున సుప్రభాతం నిర్వహించిన పూజారులు బిందేతీర్థంతో చేపట్టిన కైంకర్యాలు ఆలయ విశిష్టతకు అనుగుణంగా కొనసాగాయి. మూలవరులను మేల్కొల్పి హారతితో కొలిచారు. పంచామృతంతో అభిషేకించి, తులసీ దళాలతో అర్చన చేపట్టారు. భక్తులకు దర్శనమిచ్చే కవచమూర్తులకు సువర్ణ పుష్పార్చన జరిపారు. ఆలయ మహాముఖ మండపంలో అష్టోత్తరం, సువర్ణ పుష్పార్చన పర్వాలు కొనసాగాయి. అష్టభుజి మండప ప్రాకారంలో శ్రీ సుదర్శన నారసింహహోమం, శ్రీలక్ష్మీనరసింహస్వామి నిత్య కల్యాణం ఆలయ ఆచార వ్యవహారాలతో నిర్వహించారు. అలంకార సేవోత్సవం జరిపారు. జోడు సేవలను మంగళ వాయిద్యాల మధ్య మడవీధులలో ఊరేగించారు. క్షేత్ర పాలకుడు ఆంజనేయస్వామిని కొలుస్తూ సహస్రనామార్చన నిర్వహించారు. వివిధ విభాగాల నుంచి రూ.35,10,162 నిత్యాదాయం సమకూరిందని ఆలయ ఈవో భాస్కర్రావు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సమస్యాత్మక కేంద్రాలు.. పటిష్ఠ భద్రతకు ఏర్పాట్లు
[ 12-05-2024]
లోక్సభ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అధికారులు అన్ని చర్యలు చేపడుతున్నారు. -
90శాతం పోలింగ్ నమోదయ్యేలా చూడండి
[ 12-05-2024]
13న జరగనున్న లోక్సభ ఎన్నికలకు ఓటర్లు పెద్ద ఎత్తున పాల్గొని 80 నుంచి 90 శాతం పోలయ్యే విధంగా చూడాలని కేంద్ర ఎన్నికల సంఘం జిల్లా వ్యయ పరిశీలకుడు కళ్యాణ్కుమార్దాస్ పిలుపునిచ్చారు. -
వారే కీలకం..!
[ 12-05-2024]
ప్రజాస్వామ్యంలో ఎన్నికల నిర్వహణ కీలకమైన అంశం. ఓటు హక్కుతో ప్రజలు తమకు నచ్చిన వ్యక్తిని ఎన్నుకునే ప్రక్రియ ఇది. ఓటు నమోదు మొదలుకుని పోలింగ్, ఓట్ల లెక్కింపు వరకు అధికార యంత్రాంగం సమన్వయంతో శ్రమించాల్సి ఉంటుంది. -
నిర్వాసిత గ్రామం.. ఓటు వినియోగంలో ఆదర్శం
[ 12-05-2024]
పీఏపల్లి మండలంలోని మారుమూల గ్రామం బూడిదగట్టు ఓటర్లు ఓటు వినియోగంలో ఆదర్శంగా నిలుస్తున్నారు. -
పోలింగ్ సిబ్బంది యాదృచ్ఛికీకరణ పూర్తి
[ 12-05-2024]
లోక్సభ ఎన్నికల నిర్వహణలో భాగంగా కలెక్టరేట్లో శనివారం పోలింగ్ సిబ్బంది యాదృచ్ఛికీకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. -
పెద్దమనుషులుగా వచ్చి.. కొట్టి చంపారు
[ 12-05-2024]
నల్గొండ జిల్లా కేంద్రంలో భార్యా భర్తల మధ్య గొడవ హత్య వరకు దారి తీసింది.. నల్గొండ వన్టౌన్ సీఐ సత్యనారాయణ తెలిపిన సమాచారం మేరకు.. గుంటూరు పట్టణానికి చెందిన సయ్యద్ వలి(40) ఆరేళ్ల క్రితం నల్గొండలోని బీటీఎస్ ప్రాంతంలోని శ్రీనివాస్నగర్లో ఉంటూ అడ్డా కూలీగా పనిచేస్తున్నారు. -
ఐదు వసంతాల పండగ.. కదలాలి కేంద్రాలకు నిండుగా
[ 12-05-2024]
ప్రజాస్వామ్యంలో ఎన్నికలంటే ఒక జాతీయ, రాష్ట్రీయ వేడుక. ఏదైనా పండుగ వస్తే ఒక సామాజికవర్గం సంబరాలు చేసుకుంటుంది. -
మాట ఆగింది.. మీట పిలుస్తోంది
[ 12-05-2024]
నల్గొండ, భువనగిరి లోక్సభ ఎన్నికల ప్రచారం శనివారంతో ముగిసింది. పోలింగ్కు మరో ఒక్క రోజు మాత్రమే గడువు ఉండటంతో తమకే ఓటు వేసేలా గుట్టుచప్పుడు కాకుండా ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఆయా పార్టీల నాయకులు సన్నాహాలు చేసుకుంటున్నారు -
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక నిఘా
[ 12-05-2024]
జిల్లా వ్యాప్తంగా గుర్తించిన సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై నిశితమైన నిఘా పెట్టామని, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడమే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించామని ఎస్పీ రాహుల్ హెగ్డే తెలిపారు. -
ఎన్నికలకు సర్వం సిద్ధం
[ 12-05-2024]
ప్రచారం పర్వం ముగిసింది. పోలింగ్కు అధికార యంత్రాంగం సమాయత్తం అవుతోంది. లోక్సభ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎంపిక చేసిన స్థలాల్లో ఏడు డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు -
రోడ్డు ప్రమాదంలో హెడ్ కానిస్టేబుల్ మృతి
[ 12-05-2024]