తొలి రోజు పది నామినేషన్లు
సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా గురువారం నామినేషన్ల ప్రక్రియ అట్టహాసంగా ప్రారంభమైంది. జిల్లాలో తొలిరోజు పది మంది అభ్యర్థులు 15 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు.
కోవూరులో ఉద్రిక్తత
ఈనాడు, నెల్లూరు: కోవూరు, న్యూస్టుడే: సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా గురువారం నామినేషన్ల ప్రక్రియ అట్టహాసంగా ప్రారంభమైంది. జిల్లాలో తొలిరోజు పది మంది అభ్యర్థులు 15 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. వీరిలో అసెంబ్లీ స్థానాలకు 9, ఎంపీ స్థానానికి ఒకరు వేశారు. నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గానికి రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అభ్యర్థిగా మహబూబ్బాషా నామినేషన్ వేయగా- కావలి నియోజకవర్గంలో వైకాపా అభ్యర్థి రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డి, ఆమె భార్య ఆదిలక్ష్మి, బహుజన సమాజ్ పార్టీ నుంచి గుంచి వెంకటేశ్వర్లు ఎన్నికల అధికారికి నామపత్రాలు అందజేశారు.
కోవూరులో తెదేపా తరఫున వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, వైకాపా తరఫున నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి, నల్లపరెడ్డి రజత్రెడ్డి నామినేషన్ వేయగా.. నెల్లూరు రూరల్లో తెదేపా అభ్యర్థి కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి తరఫున నాయకురాలు భానుశ్రీ నామినేషన్లు సమర్పించారు. ఆత్మకూరులో యుగ తులసి పార్టీ నుంచి నెల్లూరు కృష్ణారెడ్డి, ఉదయగిరిలో స్వతంత్ర అభ్యర్థి చెరుకూరి వేణుగోపాల్ అధికారులకు నామినేషన్లు సమర్పించారు. తొలిరోజు కోవూరు నియోజకవర్గంలోని పోలింగ్ కేంద్రం వద్ద తెదేపా, వైకాపా నాయకులు తమ అధినేతలకు మద్దతుగా నినాదాలు చేయగా... ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు వారిని చెదరగొట్టారు. కొద్దిసేపటికి వివాదం సద్దుమణిగింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పించన్ను బ్యాంక్ల ద్వారా చెల్లించవద్దు
[ 01-05-2024]
వృద్ధాప్య పించన్ను బ్యాంక్ల ద్వారా చెల్లించవద్దు అని దళత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షుడు మల్లి పేర్కొన్నారు. -
కూటమి అభ్యర్థులను గెలిపించాలి
[ 01-05-2024]
కావలి నియోజకవర్గంలో తెదేపా రజక సాధికార కమిటీ ఆధ్వర్యంలో బుధవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
జనం మధ్య జనం కోసం ఉన్నా: కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
[ 01-05-2024]
నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 32వ డివిజన్లో తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
తెదేపాలో కొనసాగుతున్న చేరికలు
[ 01-05-2024]
తెదేపాలో చేరికల పర్వం కొనసాగుతూనే ఉంది. కావలి పట్టణంలోని 36, 39వ వార్డులకు చెందిన కొంతమంది మహిళలు తెదేపాలో చేరారు. -
ఇంటింటికీ ఇచ్చేందుకు ఇబ్బందేంటి జగన్!
[ 01-05-2024]
సామాజిక పింఛన్ల పంపిణీలో ప్రభుత్వ నిర్ణయం.. వృద్ధులకు ప్రాణ సంకటంగా మారింది. ఇంటింటికీ వెళ్లి ఇచ్చేందుకు ఎలాంటి ఇబ్బందులు లేకపోయినా.. ఉద్దేశపూర్వకంగా అవస్థలు పెట్టేందుకు కుట్ర పన్నింది. -
నేడు లోకేశ్ ‘యువగళం’
[ 01-05-2024]
నెల్లూరు నగరంలో తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం బహిరంగ సభకు ఏర్పాట్లు ముమ్మరమయ్యాయి. -
తీరంలో.. రాజకీయ రాబందులు
[ 01-05-2024]
పెన్నమ్మ అధికార పక్షంలోని సామంతులకు ఆదాయ వనరులా మారింది. తీరంలోని 42వేల ఎకరాల్లో... నాలుగో వంతు ఆక్రమణకు గురైంది. -
అంపశయ్యపై.. అత్యవసర వైద్యం
[ 01-05-2024]
ఆసుపత్రులను ఆధునికీకరిస్తాం..వసతులు కల్పిస్తాం.. పేదలకు మెరుగైన వైద్యం అందిస్తాం: ఇవీ ముఖ్యమంత్రి జగన్ పలు సందర్భాల్లో చెప్పిన మాటలు. మెరుగైన వైద్యం సంగతేమో గానీ అత్యవసర వైద్యమే అందడం లేదు. -
ఎన్నికల బరిలో 129 మంది
[ 01-05-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో ప్రధాన ఘట్టమైన నామినేషన్ల ప్రక్రియ పూర్తై.. జిల్లాలో ఎన్నికల బరిలో 129 మంది అభ్యర్థులు నిలిచినట్లు కలెక్టర్ ఎం.హరినారాయణన్ తెలిపారు. -
పథకాలు రద్దు.. కష్టాల పొద్దు
[ 01-05-2024]
అసంఘటిత రంగ కార్మికుల సంక్షేమం పట్టలేదు.. భవన నిర్మాణ కార్మికులకు అందే పథకాలు నిలిచిపోయాయి.. ప్రస్తుత ప్రభుత్వంలో కార్మికుల జీవనం దుర్భరంగా మారింది. జీవనమే కష్టమైపోయిన వారిని పట్టించుకునే నాథుడే లేకుండా పోయారు.. -
విషాదం నింపిన ఈత సరదా.. ఇద్దరు యువకుల మృతి
[ 01-05-2024]
యువకుల ఈత సరదా ఆ కుటుంబంలో విషాదం నింపింది. పెన్నా నదిలో ఈతకు వెళ్లిన ఐదుగురు యువకుల్లో ఇద్దరు మృతిచెందారు. -
సౌర నీటి పథకాలకు వైకాపా గ్రహణం
[ 01-05-2024]
మండలంలో పెద్దనాగంపల్లి, బోడసిద్ధాయపల్లి ఎస్టీకాలనీ, గోనువారిపల్లి, చింతోడు, నాగరాజుపల్లి ఎస్టీకాలనీ, రంగనాయుడుపల్లి ఎస్టీకాలనీ, వడ్లవారిపల్లి, నెమళ్లదిన్నె ఎస్టీకాలనీ, దేవమ్మచెరవు ఎస్టీకాలనీల్లో సౌరవిద్యుత్తు ఆధారంగా పనిచేసే నీటిపథకాలను కేంద్రప్రభుత్వం ఏర్పాటు చేసింది. -
జగజ్జంత్రి.. క్రీడలకు ఉరి
[ 01-05-2024]
పల్లెల్లో ప్రతిభావంతులైన క్రీడాకారులపై జగన్ ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరించింది. వసతులు కల్పించకపోగా గత తెదేపా ప్రభుత్వంలో చేపట్టిన పనులు నిలిపేసింది. నియోజకవర్గ కేంద్రాల్లో ప్రారంభించిన స్టేడియాల పనులు చేసిన గుత్తేదారులకు బిల్లులు ఆపేసింది. -
జగనన్న ఆసుపత్రి ఏదీ?
[ 01-05-2024]
తీరప్రాంత ప్రజల ఆరోగ్య భద్రతపై ప్రభుత్వానికి శ్రద్ధ కరవైంది. ఆసుపత్రి కట్టిస్తామని భారీగా నిధులు కేటాయించి ఊరించారు. ఐదేళ్లయినా అడుగులు పడకపోవడంపై జగనన్నా మా ఆరోగ్య పరిస్థితి ఏమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. -
దుర్మార్గ పాలనకు చరమగీతం పాడదాం: తెదేపా
[ 01-05-2024]
రాష్ట్రంలో దుర్మార్గ పాలనకు చరమగీతం పాడుదామని తెదేపా నాయకులు పిలుపునిచ్చారు. మంగళవారం కావలి, కందుకూరు, ఉదయగిరి నియోజకవర్గాల్లో పోటీలో ఉన్న అభ్యర్థులు ప్రచారం చేశారు. -
పండుటాకుల ఉసురు పోసుకుంటున్నారు!
[ 01-05-2024]
మే, జూన్ ఫించన్ నగదును వారి ఖాతాల్లో జమ చేయనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో పింఛన్ల సొమ్ము తీసుకునేందుకు కష్టాలు తప్పేలా లేదు. ఉలవపాడు మండలంలో మొత్తం 8603మందిలో 2147మందికి ఇళ్ల వద్దకు వెళ్లి ఇవ్వాలి. -
నేడు రాష్ట్రాభివృద్ధిపై చర్చాగోష్ఠి
[ 01-05-2024]
సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ఆధ్వర్యంలో నెల్లూరులో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపై చర్చాగోష్ఠి నిర్వహించనున్నట్లు సంయుక్త కార్యదర్శి వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి ప్రకటనలో తెలిపారు. -
కోవూరు ఎమ్మెల్యే ప్రసన్నపై కేసు నమోదు
[ 01-05-2024]
కోవూరు ఎమ్మెల్యే ప్రసన్నకుమార్రెడ్డిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై వీరేంద్రబాబు తెలిపారు. ఎస్సై వివరాల మేరకు.. కొత్తూరులో ఎన్నికల ప్రచారంలో ప్రసన్న.. -
నోటాకు ఓటు వేయాలని వైకాపా నాయకుడి ప్రచారం
[ 01-05-2024]
మండల పరిధిలోని పడమటి కంభంపాడు గ్రామంలో వైకాపా సీˆనియర్ నేత, ఉప సర్పంచి దుగ్గిరెడ్డి రత్నారెడ్డి నోటాకు ఓటు వేయమని మంగళవారం ఇంటింటా ప్రచారం చేశారు. -
కాంగ్రెస్తోనే దేశానికి మేలు: కొప్పుల రాజు
[ 01-05-2024]
కాంగ్రెస్తోనే దేశానికి మేలు జరుగుతుందని ఆ పార్టీ నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థ్ధి కొప్పుల రాజు పేర్కొన్నారు. మంగళవారం పట్టణంలోని ట్రంకురోడ్డులో ప్రదర్శన నిర్వహించారు.
తాజా వార్తలు (Latest News)
-
‘అద్దె ఇల్లే సో బెటరు’.. కారణం చెప్పిన బాంబే షేవింగ్ కంపెనీ సీఈఓ
-
ప్రపంచంలోనే అత్యంత ధనిక ‘ఖైదీ’.. సంపద విలువ రూ. 3.60 లక్షల కోట్లు?
-
130 స్కూళ్లకు బెదిరింపు మెయిల్.. ఎన్నికల వేళ ఉగ్ర కుట్రేనా?
-
#ఆఫీస్ పికాకింగ్.. కార్పొరేట్ ప్రపంచంలో మరో ట్రెండ్.. ఏమిటిది?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
‘విస్తారా’కు వడగండ్ల దెబ్బ.. విమానం అత్యవసర ల్యాండింగ్