నేడు పాలకొండలో వారాహి యాత్ర
పాలకొండ పట్టణంలో గురువారం జనసేన అధినేత పవన్కల్యాణ్ విజయ వారాహి యాత్ర జరగనుంది. ఈమేరకు ఆ పార్టీ నాయకులు ఏర్పాట్లు పూర్తి చేశారు. వీరఘట్టం ప్రధాన రహదారిలో హెలీప్యాడ్ను ఏర్పాటు చేశారు.
పవన్ సభకు ఏర్పాట్లు
పాలకొండ, గ్రామీణం, న్యూస్టుడే: పాలకొండ పట్టణంలో గురువారం జనసేన అధినేత పవన్కల్యాణ్ విజయ వారాహి యాత్ర జరగనుంది. ఈమేరకు ఆ పార్టీ నాయకులు ఏర్పాట్లు పూర్తి చేశారు. వీరఘట్టం ప్రధాన రహదారిలో హెలీప్యాడ్ను ఏర్పాటు చేశారు. ఏఎస్పీ దిలీప్కుమార్, డీఎస్పీ జీవీ.కృష్ణారావు, ట్రైనీ డీఎస్పీ అజీజ్ బుధవారం పరిశీలించారు. భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. రోడ్షో, ప్రచార సభలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేయాలని ఈ సందర్భంగా ఏఎస్పీ ఆదేశించారు.
విజయవంతానికి పిలుపు
వారాహి యాత్రను విజయవంతం చేయాలని ఆ పార్టీ నియోజకవర్గ పరిశీలకురాలు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలవలస యశస్వి పిలుపునిచ్చారు. ప్రచార ర్యాలీ, సభ ఏర్పాట్లను బుధవారం జిల్లా అధ్యక్షుడు పిసిని చంద్రమోహన్, ఉపాధ్యక్షుడు గర్భాన సత్తిబాబు, నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ హెలీప్యాడ్ నుంచి వడమ కూడలి వరకు రోడ్షో ఉంటుందని తెలిపారు. అనంతరం వడమ కూడలి వద్ద వారాహి వాహనంపై నుంచి పవన్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారని చెప్పారు. ఈ కార్యక్రమానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు హాజరై విజయవంతం చేయాలని కోరారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రైతులకు దూరం.. సేవలకు రాంరాం
[ 16-05-2024]
రైతుల కోసం... వారి ప్రయోజనం కోసం ఉద్దేశించిన వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ)లు ఉనికిని కోల్పోతున్నాయి. గతంలో పలు రకాల సేవలందించినా.. నేడు పూర్తిగా నిర్వీర్యమయ్యాయి. -
130 స్థానాలకు పైగా విజయం సాధిస్తాం
[ 16-05-2024]
సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో 130కి పైగా స్థానాల్లో కూటమి విజయం సాధిస్తుందని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు -
ఓటరు మారాజులు 17,35,958
[ 16-05-2024]
విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లోని 11 శాసనసభ నియోజకవర్గాల ఎన్నికల బరిలో 106 మంది అభ్యర్థులు నిలిచారు. -
శ్రమ ఎక్కువ.. పారితోషికం తక్కువ
[ 16-05-2024]
సార్వత్రిక ఎన్నికల విధుల్లో పాల్గొన్న తమకు రెమ్యూనరేషన్ (పారితోషికం), టీఏ/డీఏ చెల్లింపుల్లో అన్యాయం జరిగిందని రెండు జిల్లాల సిబ్బంది ఆరోపించారు. -
ఇంజినీరింగ్కే మొగ్గు
[ 16-05-2024]
నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు జిల్లాలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆన్లైన్ విధానంలో ఎనిమిది రోజుల పాటు ఉదయం, మధ్యాహ్నం రోజుకు రెండు షిప్టులుగా పరీక్షలు జరుగుతాయి. -
ఇంటర్మీడియట్లో ప్రవేశాలు ప్రారంభం
[ 16-05-2024]
ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలు బుధవారం నుంచి ప్రారంభమైనట్లు ఇంటర్మీడియట్ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణాధికారి ఎం.ఆదినారాయణ తెలిపారు. -
జేఎన్టీయూలో ఈవీఎంల భద్రత
[ 16-05-2024]
ఓటింగ్ ప్రక్రియ ముగియడంతో ఈవీఎంలను స్ట్రాంగ్రూంలో భద్రపర్చే చర్యలు తీసుకున్నారు. -
అమ్మకు నిస్సత్తువ..!
[ 16-05-2024]
జిల్లాలో రక్తహీనత కేసులు గత కొన్నేళ్లుగా అధికంగా నమోదవుతున్నాయి. ప్రధానంగా గర్భిణుల్లో ఈ పరిస్థితి మరీ ఎక్కువగా ఉంది. పౌష్టికాహార లోపం, అనారోగ్య సమస్యల కారణంగా ఎక్కువ మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. -
ఇంతులు..చైతన్య కాంతులు
[ 16-05-2024]
జిల్లాలో పురుషుల కంటే మహిళా ఓటర్లే ఎక్కువ. మొత్తం 15,62,921 మందిలో 7,92,038 మంది వీరే ఉన్నారు. -
జాతీయ భాగ్యం.. పాలకుల నిర్లక్ష్యం
[ 16-05-2024]
జిల్లాలతో పాటు పక్కనున్న ఒడిశా రాష్ట్రాన్ని కలిపే కీలక మార్గం. నిత్యం వాహనాల రద్దీ ఎక్కువ. సరకులు, ఇతరత్రా ఉత్పత్తుల రవాణా లారీలు, ప్రయాణికుల బస్సులు, ఇతర వాహనాలు భారీగా రాకపోకలు సాగిస్తుంటాయి -
అంబులెన్స్ల నిర్వహణ గాలికి
[ 16-05-2024]
పార్వతీపురంలోని జిల్లా ఆసుపత్రికి రోజుకు 550 నుంచి 600 మధ్య ఓపీ ఉంటుంది. 150 పడకల ఆసుపత్రిలో 200 మంది వరకు ఇన్పేషెంట్లు ఉంటారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆ మాట చెబుతుంటే వారిద్దరు ఏడ్చారు: అంతర్జాతీయ కెరీర్కు సునీల్ ఛెత్రి వీడ్కోలు
-
స్లొవేకియా ప్రధానికి తప్పిన ప్రాణాపాయ ముప్పు.. ఎవరీ రాబర్ట్ ఫికో?
-
ఏపీ పట్టణ ఓటర్లలో వెల్లువెత్తిన చైతన్యం
-
నిన్న ద్రవిడ్.. ఇప్పుడు మరో సీనియర్.. హెడ్కోచ్ పదవిపై నిరాసక్తత?
-
గాయంతోనే కేన్స్కు ఐశ్వర్యరాయ్.. వీడియో వైరల్
-
నరేశ్ గోయల్ సతీమణి కన్నుమూత