ప్రముఖుల పుస్తకంలో రాచర్ల వాసికి చోటు
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ..మన్కీబాత్లో గుర్తించిన ప్రముఖుల వంద మంది చిత్రాలతో విడుదల చేసిన పుస్తకంలో రాచర్ల మండలం యడవల్లికి చెందిన విశ్రాంత ప్రధానోపాధ్యాయులు ఎం.రాంభూపాల్రెడ్డికి చోటు దక్కింది.
పైనుంచి ముడో వరుసలో ఎడమ నుంచి మొదటి వ్యక్తి రాంభూపాల్రెడ్డి
రాచర్ల, న్యూస్టుడే : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ..మన్కీబాత్లో గుర్తించిన ప్రముఖుల వంద మంది చిత్రాలతో విడుదల చేసిన పుస్తకంలో రాచర్ల మండలం యడవల్లికి చెందిన విశ్రాంత ప్రధానోపాధ్యాయులు ఎం.రాంభూపాల్రెడ్డికి చోటు దక్కింది. గత రెండు రోజుల క్రితం విడుదల చేసిన ఈ పుస్తకంలో ఆయన ఉద్యోగ విరమణ అనంతరం వచ్చిన మొత్తం పోస్టాఫీసు లో ఫిక్సిడ్ డిపాజిట్ చేసి ఆ వడ్డీని ప్రతి మూడు నెలలకు ఒక సారి పంచాయతీ లోని 100 మంది పేద బాలికల విద్య కోసం సుకన్య యోజన పథకంలో బాలికల అకౌంట్లలో జమ చేస్తున్నారు. గత 9సంవత్సరాలుగా మన్ కీ బాత్లో ప్రధాని మాట్లాడిన వారితో ప్రముఖంగా 100మందిని గుర్తించి ఒక వారి చేసిన కార్యక్రమాలపై ఒక ఆల్బమ్ తయారు చేసి ముద్రించారు. ఇందులో ఈయన చిత్రం, ఈయన చేసిన సేవలను ప్రచురించారు. ఈ పుస్తకం కేంద్ర సమాచార ప్రసార శాఖ ఆధ్వర్యంలో విడుదల చేసి ప్రముఖ వ్యక్తులకు పంపిణీ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శ్రీశైలం వెళ్తుండగా బొలెరో వాహనం బోల్తా.. 15 మంది భక్తులకు గాయాలు
[ 16-05-2024]
ప్రకాశం జిల్లా దోర్నాల మండలం చిన్నారుట్ల చెంచుగూడెంలో సమీపంలో ప్రమాదం జరిగింది. బొలెరో వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. -
కాలిపోయిన కంటి‘పాప’..
[ 16-05-2024]
అమ్మమ్మ, తాతయ్యలతో కలిసి పెద్దమ్మ ఇంటి వద్ద వేసవి సెలవులను ఆనందంగా గడపాలనుకున్న ఆ చిన్నారిని చూసి విధికి కన్ను కుట్టింది. -
ఓటెత్తిన జనం.. మనమే ప్రథమం
[ 16-05-2024]
2024 సార్వత్రిక ఎన్నికల వేళ జిల్లా ప్రజలు ఓటెత్తారు. ప్రకాశం నలుమూలలా స్ఫూర్తి పరిఢవిల్లేలా చేశారు. -
దొంగలకు పోలీసుల వత్తాసు
[ 16-05-2024]
ఎన్నికల్లో దొంగ ఓట్లు వేయించేందుకు ప్రయత్నించిన వారిని వదిలి.. అడ్డుకున్న వారిపై పోలీసులు కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారు. -
గిరిజనంతో మూడు ముక్కలాట
[ 16-05-2024]
వైకాపా ఆవిర్భావం నుంచి ఆ పార్టీకి చెంచు గిరిజనులు అండగా నిలుస్తున్నారు. అటువంటి వారిని ఆ పార్టీ ప్రభుత్వం తీవ్ర అన్యాయానికి గురిచేసింది. -
పట్టుదలే విజయానికి మెట్టు
[ 16-05-2024]
‘అపజయాలు పలకరించినా కుంగిపోవద్దు. ఎందరు నిరాశపరిచినా తగ్గొద్దు. ఎంచుకున్న లక్ష్యం నుంచి మళ్లొద్దు. -
నిధులివ్వక వ్యధ
[ 16-05-2024]
లక్షలాదిమంది తాగు, సాగు నీటి అవసరాలు తీర్చే చెరువుల నిర్వహణను ప్రభుత్వం గాలికొదిలేసింది. -
ఉపశమనానికో ఉపాయం
[ 16-05-2024]
రోజు రోజుకీ గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇళ్ల నుంచి బయటికి వచ్చేందుకే బెంబేలెత్తుతున్నారు. -
డయాలసిస్ రోగులతో చెలగాటం
[ 16-05-2024]
వారికి వారంలో రెండు మూడుసార్లు డయాలసిస్ చేస్తేనే ప్రాణం దక్కేది. -
నాసిరకం ఐస్క్రీం.. విక్రయాలపై కేసులు
[ 16-05-2024]
పొదిలిలో ఐస్క్రీమ్ బండ్ల వారు విక్రయిస్తున్న ఐస్క్రీముల్లో నాణ్యత లోపించడంతో వారిపై కేసులు నమోదు చేశారు. -
గెలుపుపై ఎవరి ధీమా వారిదే
[ 16-05-2024]
సార్వత్రిక ఎన్నికల సమరం పోలింగ్తో ముగిసింది. మార్కాపురం నియోజకవర్గంలో గతంలో నమోదు కానీ పోలింగ్ శాతం నమోదైంది. -
ఓటేశాం.. వెళ్లొస్తాం
[ 16-05-2024]
ఓట్ల పండుగ సోమవారంతో పూర్తయింది. -
అదుపుతప్పి కల్వర్టును ఢీకొన్న కారు
[ 16-05-2024]
కారు అదుపుతప్పి కల్వర్టును ఢీకొన్న సంఘటనలో తెదేపా నాయకుడితో పాటు ఇద్దరు విద్యార్థులకు గాయాలయ్యాయి. -
వై.పాలెం తహసీల్దార్, సర్వేయర్కు గాయాలు
[ 16-05-2024]
లారీ-కారు ఢీకొన్న ప్రమాదంలో వై.పాలెం తహసీల్దారుకు గాయాలైన సంఘటన మండలంలోని తోకపల్లి సమీపంలో బుధవారం చోటు చేసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
కంగనా ‘ఎమర్జెన్సీ’ మరోసారి వాయిదా.. కారణమిదే
-
హోర్డింగ్ కూలిన ఘటన: కారులోనే నలిగిన ప్రాణాలు.. రెండు రోజులకు గుర్తింపు
-
ఆ మాట చెబుతుంటే వారిద్దరు ఏడ్చారు: అంతర్జాతీయ కెరీర్కు సునీల్ ఛెత్రి వీడ్కోలు
-
స్లొవేకియా ప్రధానికి తప్పిన ప్రాణాపాయ ముప్పు.. ఎవరీ రాబర్ట్ ఫికో?
-
ఏపీ పట్టణ ఓటర్లలో వెల్లువెత్తిన చైతన్యం
-
నిన్న ద్రవిడ్.. ఇప్పుడు మరో సీనియర్.. హెడ్కోచ్ పదవిపై నిరాసక్తత?