సింహాచలంలో అపచారం!
సింహాద్రి అప్పన్న స్వామి దేవాలయంలో చందనంలో సుగంధ ద్రవ్యాలు మిళితం చేసే సమయంలో అర్చకుడు ముఖానికి వస్త్రం చుట్టుకోక పోవడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. శ్రావణ పౌర్ణమి సందర్భంగా శుక్రవారం జరిగే కరాళ చందన సమర్పణ నేపథ్యంలో
ముఖానికి వస్త్రం చుట్టుకోకుండా సుగంధ ద్రవ్యాల మిళితమా అంటూ విమర్శలు
చందనంలో సుగంధ ద్రవ్యాలు మిళితం చేస్తున్న అర్చకుడు
సింహాచలం, న్యూస్టుడే: సింహాద్రి అప్పన్న స్వామి దేవాలయంలో చందనంలో సుగంధ ద్రవ్యాలు మిళితం చేసే సమయంలో అర్చకుడు ముఖానికి వస్త్రం చుట్టుకోక పోవడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. శ్రావణ పౌర్ణమి సందర్భంగా శుక్రవారం జరిగే కరాళ చందన సమర్పణ నేపథ్యంలో సిబ్బంది అరగదీసిన చందనంలో అర్చకులు గురువారం సుగంధ ద్రవ్యాలు మిళితం చేశారు. ఆ ప్రక్రియ జరుగుతున్న సమయంలో దేవస్థానం సిబ్బంది వీడియో తీస్తుండగా సంబంధిత అర్చకుడు మాట్లాడడంపై విమర్శలు తలెత్తాయి. ఆ సమయంలో నోటిలోని తుంపర్లు చందనంలో పడే అవకాశం ఉందని పలువురు తప్పు పట్టారు. ఎంతో పవిత్రంగా జరిగే చందన సమర్పణలో అర్చకులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయంపై సంబంధిత అర్చకుడు సీతారామాచార్యులు వివరణ కోరగా.. స్వామివారి కైంకర్యంలో భాగంగానే ఎప్పుడూ జరిగే విధంగానే సుగంధ ద్రవ్యాలు మిళితం చేసే ప్రక్రియ చేపట్టామన్నారు. ఇప్పుడిది కొత్తగా జరిగేది కాదని స్పష్టం చేశారు. పవిత్ర హృదయంతో చేసే పనిపై ఉద్దేశపూర్వకంగా నిందలు వేయడం సరికాదన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోలింగ్ కేంద్రాల్లో వైకాపా అభ్యర్థి హల్చల్
[ 14-05-2024]
అనకాపల్లి అసెంబ్లీ వైకాపా అభ్యర్థి మలసాల భరత్ ఎన్నికల నిబంధనలకు తూట్లు పొడిచారు. అనుచర గణంతో కేంద్రాల్లోకి దూసుకువెళ్లి ప్రచారం నిర్వహించారు. -
దొంగ ఓటుకు వాలంటీర్ యత్నం
[ 14-05-2024]
జగనన్న సైన్యంగా చెప్పుకొంటున్న వాలంటీర్లు ఎన్నికల్లో బరితెగించారు. సోమవారం పోలింగ్ జరుగుతున్న కేంద్రాల్లోకి వెళ్లి ప్రచారాలు చేపట్టారు -
మోసయ్యపేటలో వైకాపా దౌర్జన్యకాండ
[ 14-05-2024]
అచ్యుతాపురంలోని మోసయ్యపేట పోలింగ్ కేంద్రంలో వైకాపా నాయకులు, కార్యకర్తలు కూటమి నాయకులపై దౌర్జన్యానికి దిగారు. -
తెదేపా, వైకాపా వర్గాల కొట్లాట
[ 14-05-2024]
కొత్తరేవుపోలవరంలో వైకాపా, తెదేపా నాయకుల మధ్య కొట్లాట చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. మాజీ సర్పంచి చోడిపల్లి బంగారి ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రానికి వస్తుండగా, వైకాపాకు చెందిన సర్పంచి మల్లే లోవరాజు వర్గీయులు కవ్వింపు చర్యలకు దిగారు. -
నిలిచారు.. ఓటర్లే గెలిచారు!!
[ 14-05-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ సోమవారం ప్రశాంతంగా జరిగింది. పలు బూత్లలో సమయం ముగిసినా పెద్ద సంఖ్యలో ఓటర్లు ఉండటంతో అధికారులు వారికి ఓటేసే అవకాశం కల్పించారు. -
పోలింగ్ కేంద్రాల వద్ద...వైకాపా ప్రచారాలు
[ 14-05-2024]
పోలింగ్ కేంద్రాల వద్ద ప్రలోభాలకు గురి చేస్తూ ప్రచారాలు చేసిన వారిపట్ల కఠినంగా వ్యవహరించాల్సిన పోలీసులు కళ్లు మూసుకున్నారు. -
అరకొర బస్సులు..కొనసాగుతున్న ఇక్కట్లు
[ 14-05-2024]
సొంత గ్రామాలకు చేరుకోవాలని ద్వారకా బస్స్టేషన్కు చేరినవారికి ఆర్టీసీ నిరాశ మిగిల్చింది. మూడు గంటల నుంచి నాలుగు గంటల సేపు వేచి ఉంటే వచ్చే బస్సులోనూ సీట్లు దొరక్క అవస్థలు పడాల్సి వచ్చింది. -
సుబ్బారెడ్డికి నిరసన సెగ
[ 14-05-2024]
మధురవాడ మల్లయ్యపాలెం 331 పోలింగ్ బూత్లో ఓటేసేందుకు వచ్చిన వైకాపా ఉత్తరాంధ్ర సమన్వయకర్త వై.వి.సుబ్బారెడ్డికి ఓటర్ల నుంచి నిరసన సెగ తగిలింది. -
మొరాయించిన ఈవీఎంలు..నత్తనడకన పోలింగ్
[ 14-05-2024]
విశాఖ జిల్లాలో పోలింగ్ ప్రక్రియ ప్రారంభంలో నెమ్మదిగా మొదలై క్రమంగా జోరందుకుంది. -
50 కేంద్రాల్లో అర్ధరాత్రి వరకు పోలింగ్
[ 14-05-2024]
విశాఖ జిల్లాలో సోమవారం రాత్రి 10.30గంటలు దాటిన తర్వాత కూడా పోలింగ్ కొనసాగింది. -
బారులు తీరి.. కూటమికి బాసటగా నిలిచి..
[ 14-05-2024]
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా సోమవారం పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడంతో పోలింగ్ను రెండు గంటల ముందుగా ముగించారు. -
మొరాయించిన ఈవీఎం... ఆలస్యంగా పోలింగ్
[ 14-05-2024]
రాజవొమ్మంగి మండలంలోని పలు పోలింగ్ కేంద్రాల్లో సోమవారం ఈవీఎం, వీవీ ప్యాట్ల మొరాయింపుతో పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది.
తాజా వార్తలు (Latest News)
-
కియారాకు అరుదైన అవకాశం.. ప్రతిష్ఠాత్మక ఈవెంట్కు ఆహ్వానం
-
34 ఏళ్లకే నానమ్మ.. ఆ ఇన్ఫ్లుయెన్సర్ ఏం చెప్పారంటే!
-
‘2గంటల జర్నీ 20 నిమిషాల్లోనే..’ సాధ్యమవుతుందని ఎప్పుడైనా అనుకున్నామా?: రష్మిక
-
కోనసీమ జిల్లాలో ఘోర ప్రమాదం.. నలుగురు కూలీలు మృతి
-
ఆగని బెదిరింపు మెయిల్స్.. తాజాగా తిహాడ్ జైలుకు!
-
ఎయిర్టెల్ లాభం 31% డౌన్.. కొత్తగా 78 లక్షల మంది కస్టమర్లు