బొగ్గు లారీ దగ్ధం
జాతీయ రహదారిపై ఓ లారీ అగ్నికి ఆహుతైంది. జయశంకర్ జిల్లా కాటారం మండలంలోని నస్తూర్పల్లి వద్ద మహాదేవపూర్ వైపు వెళ్లే రహదారిపై అటవీ ప్రాంతంలో కర్ణాటక రాష్ట్రం హోస్పేట నుంచి ఒడిశాకు బొగ్గు, ఇతర రసాయనాలతో వెళ్తున్న లారీకి వెనుక వైపు షార్ట్ సర్క్యూటతో మంటలు అంటుకున్నాయి.
కాటారం, న్యూస్టుడే : జాతీయ రహదారిపై ఓ లారీ అగ్నికి ఆహుతైంది. జయశంకర్ జిల్లా కాటారం మండలంలోని నస్తూర్పల్లి వద్ద మహాదేవపూర్ వైపు వెళ్లే రహదారిపై అటవీ ప్రాంతంలో కర్ణాటక రాష్ట్రం హోస్పేట నుంచి ఒడిశాకు బొగ్గు, ఇతర రసాయనాలతో వెళ్తున్న లారీకి వెనుక వైపు షార్ట్ సర్క్యూటతో మంటలు అంటుకున్నాయి. అప్రమత్తమైన డ్రైవర్ రహదారి పక్కన నిలిపాడు. దట్టమైన మంట, పొగ వ్యాపించడంతో రహదారికి ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోయాయి. అగ్నిమాపక వాహనం వచ్చి మంటలను ఆర్పేసింది. అప్పటికే లారీ పూర్తిగా దగ్ధమైంది. రూ.45 లక్షల మేర నష్టం వాటిల్లింది. కాటారం డీఎస్పీ రాంమోహన్రెడ్డి, సీఐ రంజిత్రావు, ఎస్సై శ్రీనివాస్ సంఘటనా స్థలానికి చేరుకొని ప్రమాద పరిస్థితిని సమీక్షించి ప్రజలను అప్రమత్తం చేశారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
Aaron Finch: అంతర్జాతీయ క్రికెట్కు ఆసీస్ టీ20 కెప్టెన్ ఆరోన్ ఫించ్ గుడ్బై!
-
Movies News
OTT Movies: బొమ్మ మీది.. స్ట్రీమింగ్ వేదిక మాది.. ఇప్పుడిదే ట్రెండ్!
-
World News
EarthQuake: భూకంపం ధాటికి.. రెండు ముక్కలైన ఎయిర్పోర్టు రన్వే
-
Politics News
Andhra News: బోరుగడ్డ అనిల్ కార్యాలయాన్ని తగులబెట్టిన దుండగులు
-
Sports News
Ashwin - Australia: అశ్విన్ను చూస్తే ఆస్ట్రేలియాకు కంగారు ఎందుకు?.. సమాధానం ఇదిగో!
-
India News
Overseas Education: విదేశీ ఉన్నత విద్యపై భారీ క్రేజ్