విప్గా డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రునాయక్
డోర్నకల్ ఎమ్మెల్యేగా తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టిన డా.జాటోత్ రామచంద్రునాయక్ ప్రభుత్వ విప్గా నియమితులయ్యారు.
డోర్నకల్, న్యూస్టుడే: డోర్నకల్ ఎమ్మెల్యేగా తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టిన డా.జాటోత్ రామచంద్రునాయక్ ప్రభుత్వ విప్గా నియమితులయ్యారు. గతంలో ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించినవారు మంత్రులుగా పని చేశారు. ప్రభుత్వ విప్ హోదా లభించడం ఇదే ప్రథమం. ఇటీవల జరిగిన ఎన్నికల్లో డోర్నకల్ నుంచి రామచంద్రునాయక్ 53,131 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇదే అత్యధిక మెజారిటీ. ఆయన ‘న్యూస్టుడే’తో చరవాణిలో మాట్లాడుతూ ప్రభుత్వం తనపై ఉంచిన విప్ బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తామన్నారు.
ప్రభుత్వ విప్ విధులు ఇవి: శాసనసభలో పార్టీకి ప్రభుత్వానికి మధ్య అనుసంధానకర్తగా ఉంటారు. అసెంబ్లీలో ఏదైనా కీలక బిల్లు ఆమోదం లేదా చర్చకు వచ్చినప్పుడు సభ్యులందరూ ఆ రోజు సమావేశానికి హాజరయ్యేలా చూస్తారు. శాసనసభలో ప్రభుత్వ వ్యవహారాలను పర్యవేక్షిస్తారు. చట్టసభలో అనైతిక చర్యలకు పాల్పడే వారిని నిరోధించేందుకు వీరికి విప్ జారీ చేసే అధికారం ఉంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిశ్శబ్ద సమయం.. అభ్యర్థుల అంతర్మథనం
[ 12-05-2024]
లోక్సభ ఎన్నికల పోరు చివరి దశకు చేరుకుంది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు శనివారం సాయంత్రం ప్రచారానికి తెరపడింది. -
ప్రచారం.. ఎవరెక్కడ ముగించారంటే..!
[ 12-05-2024]
నెల రోజుల ఎన్నికల ప్రచారానికి తెరపడింది. వరంగల్ లోక్సభ నియోజకవర్గంలో పోటీ పడుతున్న ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచారం చివరి రోజైన శనివారం సాయంత్రం 5 గంటల వరకు ప్రజలను కలిసే ప్రయత్నం చేశారు. -
ఓట్ల పండగకు సొంతూళ్లకు పయనం
[ 12-05-2024]
లోక్సభ ఎన్నికల పోలింగ్కు సమయం దగ్గరపడటంతో ప్రజలు తమ సొంతూళ్లకు పయనమయ్యారు. -
కాకతీయ వైభవం ఉట్టిపడేలా పోలింగ్ కేంద్రాలు
[ 12-05-2024]
హనుమకొండ జిల్లాలో పోలింగ్కు సర్వం సిద్ధమైందని జిల్లా ఎన్నికల అధికారిణి సిక్తా పట్నాయక్ తెలిపారు. -
ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు
[ 12-05-2024]
లోక్సభ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేశామని వరంగల్ పార్లమెంటు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి (ఆర్వో), కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. -
ఓటు వేయడం సామాజిక బాధ్యత
[ 12-05-2024]
‘ఓటు కేవలం హక్కు మాత్రమే కాదు. సామాజిక బాధ్యతగా ఓటర్లు గుర్తించాలి. వేసవి ఎండలు, అకాల వర్షాల దృష్ట్యా పోలింగ్కు ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. -
స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేలా చర్యలు
[ 12-05-2024]
ఈనెల 13న నిర్వహించే లోక్సభ ఎన్నికల్లో జిల్లా ప్రజలు తమ ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకోవాలని ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ కోరారు. -
పోలింగ్ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి
[ 12-05-2024]
మే 13న జరగనున్న లోక్సభ ఎన్నికలను పురస్కరించుకొని జిల్లాలో పోలింగ్ సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. -
మావోయిస్టు ప్రభావిత కేంద్రాల్లో పటిష్ఠ భద్రత
[ 12-05-2024]
సోమవారం జరగనున్న లోక్సభ ఎన్నికల నిర్వహణకు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పకడ్బందీగా ఏర్పాట్లు చేశామని జిల్లా ఎసీˆ్ప శబరీష్ అన్నారు. -
మాతృమూర్తులూ.. మరవొద్దు ఓటు!
[ 12-05-2024]
అమ్మ.. పిల్లల కోసం ఎంతటి త్యాగమైనా చేస్తుంది.. గోరుముద్దలను తినిపించి వారిని గొప్పవారిగా తీర్చిదిద్దుతుంది..ఆప్యాయతానురాగాలు పంచి మాతృత్వపు మాధుర్యం రుచి చూపిస్తుంది..వారి బంగారు భవిష్యత్తు కోసం మరో పనికి శ్రీకారం చుట్టాలి.. -
పోస్టుకార్డులతో ఓటరు చైతన్యం
[ 12-05-2024]
ఓటు హక్కు వినియోగంపై అవగాహన కల్పించడంతో పాటు ఓటు వేసేలా చైతన్యం కలిగించేందుకు స్వయం కృషి స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో పోస్ట్కార్డులతో ఓట్ ఫర్ షూర్(vote for sure) పేరిట వినూత్న ప్రచారం నిర్వహించారు. -
క్షణాల్లో పోల్ చీటీ ప్రత్యక్షం
[ 12-05-2024]
ఒకప్పుడు అన్ని రాజకీయ పార్టీ కార్యకర్తలు ఇంటికి పోల్ చీటీ తెచ్చి ఇచ్చేవారు. -
ఎన్నికల విధుల ఉద్యోగులకు వేతనం ఖరారు
[ 12-05-2024]
ఎన్నికల విధులు నిర్వహించే ఉద్యోగులు, అధికారులకు ఎన్నికల సంఘం వేతనాలు ఖరారు చేసింది. -
సామగ్రి సకాలంలో కేంద్రాలకు చేరేలా చర్యలు
[ 12-05-2024]
ఈవీఎం స్ట్రాంగ్రూంలు, డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను పోలీసు ఉన్నతాధికారులతో కలిసి జిల్లా కలెక్టర్, రిటర్నింగ్ అధికారి ప్రావీణ్య శనివారం రాత్రి పరిశీలించారు. -
144 సెక్షన్ విధిస్తూ ఉత్తర్వులు
[ 12-05-2024]
లోక్సభ ఎన్నికల సందర్భంగా జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమలులో ఉంటుందని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఉత్తర్వులు జారీ చేశారు. -
పోలింగ్ కేంద్రం లేని పంచాయతీ!
[ 12-05-2024]
ప్రజాస్వామ్య వ్యవస్థ పరిఢవిల్లాలంటే వయోజనులందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
అయిదేళ్ల పాలన.. అంతులేని వేదన.. తలరాతలు మార్చుకునే తరుణమిదే
-
అరకులో కూటమికే మొగ్గు!.. ఈ పార్లమెంటు బరిలో వైకాపా ఎదురీత
-
ఖండాంతరాలు దాటి ఓట్ల పండగకు.. సొంత ఊర్లకు చేరుకుంటున్న ప్రవాసాంధ్రులు
-
నేడు 13 జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశం
-
అతివలు మెచ్చేలా.. అందరూ వచ్చేలా: మహిళా మోడల్ పోలింగ్ బూత్ ఏర్పాటు