logo

రేపు తాడేపల్లిగూడెంలో జనసేనాని సభ

ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 29న సాయంత్రం నాలుగు గంటలకు తాడేపల్లిగూడెం గొల్లగూడెం సెంటర్‌ వద్ద జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ బహిరంగ సభ నిర్వహించనున్నారని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్‌ తెలిపారు.

Published : 28 Apr 2024 04:56 IST

తాడేపల్లిగూడెం టూటౌన్‌, న్యూస్‌టుడే : ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 29న సాయంత్రం నాలుగు గంటలకు తాడేపల్లిగూడెం గొల్లగూడెం సెంటర్‌ వద్ద జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ బహిరంగ సభ నిర్వహించనున్నారని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్‌ తెలిపారు. శనివారం ఆయన తాడేపల్లిగూడెం పట్టణంలోని ఎంవీఆర్‌ గ్రాండ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈ వివరాలు వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని