WTC 2023-25: అయిదో స్థానానికి భారత్‌

దక్షిణాఫ్రికా చేతిలో ఇన్నింగ్స్‌ పరాజయం చవిచూసిన భారత్‌ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) పాయింట్ల పట్టికలో అయిదో స్థానానికి పడిపోయింది.

Updated : 29 Dec 2023 09:48 IST

దక్షిణాఫ్రికా చేతిలో ఇన్నింగ్స్‌ పరాజయం చవిచూసిన భారత్‌ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) పాయింట్ల పట్టికలో అయిదో స్థానానికి పడిపోయింది. భారత్‌పై ఘన విజయంతో దక్షిణాఫ్రికా (1 మ్యాచ్‌, ఒక విజయం) అగ్రస్థానానికి దూసుకెళ్లింది. పాక్‌ రెండో స్థానంలో ఉంది. న్యూజిలాండ్‌, బంగ్లాదేశ్‌ మూడు, నాలుగో స్థానాల్లో ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని