IND VS ENG: సర్ఫరాజ్ ఖాన్ను ఎందుకు తీసుకోలేదు? నెట్టింట ఫ్యాన్స్ ఫైర్
ఎట్టకేలకు జాతీయ జట్టులోకి వచ్చాడని సంతోషించేలోపే.. ఫైనల్ XIలో అవకాశం ఇవ్వకపోవడంపై సర్ఫరాజ్ ఖాన్ అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు.
ఇంటర్నెట్ డెస్క్: విశాఖపట్నం వేదికగా ఇంగ్లాండ్తో జరుగుతున్న రెండో టెస్టులో (IND vs ENG) భారత్ తరఫున రజత్ పటీదార్ అరంగేట్రం చేశాడు. మరో యువ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ను పక్కన పెట్టడంపై అతడి అభిమానులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా కామెంట్లు పెట్టారు. దేశవాళీ క్రికెట్లో రజత్ కంటే సర్ఫరాజ్ భారీ ఇన్నింగ్స్లు ఆడాడని గుర్తు చేశారు.
‘‘రజత్ పటీదార్కు శుభాకాంక్షలు. కానీ, సర్ఫరాజ్కు అన్యాయం జరిగిందనిపిస్తోంది. అతడి ఫామ్ను బట్టి అవకాశం ఇస్తే బాగుండేది’’
‘‘సర్ఫరాజ్ ఖాన్ను ఎందుకు తీసుకోలేదో వివరించాలి. ఇది నమ్మశక్యం కాని నిర్ణయం’’
‘‘రజత్ సరే. సర్ఫరాజ్ సంగతేంటి? ఇప్పుడు ఆడే అవకాశం ఇవ్వలేదు. అతడిని మిగతా టెస్టులకైనా ఎంపిక చేస్తారా?’’
‘‘జట్టు మేనేజ్మెంట్ గిల్ వ్యవహారంలో మాత్రం విభిన్నంగా స్పందిస్తోంది. ఫామ్లో ఉన్న ఆటగాడిని మాత్రం పక్కన పెడుతోంది’’
‘‘భారత్ మరోసారి గత తప్పిదాలనే చేస్తోంది. రజత్ కంటే సర్ఫరాజ్కు దేశవాళీ క్రికెట్లో మంచి రికార్డు ఉంది’’
సిరాజ్పై బీసీసీఐ ప్రకటన..
రెండో టెస్టు స్క్వాడ్ నుంచి సిరాజ్ను తప్పించడంపై బీసీసీఐ ప్రకటన చేసింది. ‘‘దాదాపు నెల రోజుల పాటు ఈ సిరీస్ జరగనుంది. వరుసగా మ్యాచ్లు ఆడుతూ ఉన్న సిరాజ్కు విశ్రాంతినివ్వాలని ఈ నిర్ణయం తీసుకొన్నాం. మిగతా మూడు టెస్టుల ఎంపిక కోసం అతడు అందుబాటులో ఉంటాడు. రెండో టెస్టు స్క్వాడ్లోకి అవేశ్ఖాన్ పేరును చేర్చాం’’ అని వెల్లడించింది. విశాఖపట్నం వేదికగా జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్లో భారత్ టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకుంది. బుమ్రాతో పాటు ముకేశ్ కుమార్ బరిలోకి దిగాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘ఒక్కటి’ దక్కాలంటే.. రాజస్థాన్ ‘రెండు’ గెలవాల్సిందే!
ఇవాళ మరో ఆసక్తికర మ్యాచ్తో ఐపీఎల్ అభిమానులను అలరించేందుకు వస్తోంది. ఈ మ్యాచ్లో రాజస్థాన్ గెలిస్తే ‘ప్లేఆఫ్స్’కు చేరిన రెండో జట్టుగా మారుతుంది. -
నేను బెంగళూరుపై ఆడుంటే.. ఈ పాటికే ప్లేఆఫ్స్కు చేరేవాళ్లమేమో!: పంత్
మ్యాచులన్నీ ముగిసినా.. ఇటు బయటకు వెళ్లలేని పరిస్థితి. అటు నాకౌట్ దశకు అర్హత దక్కుతుందో తెలియని సంకటస్థితి దిల్లీ జట్టుకు ఉంది. -
హెడ్ కోచ్గా కొనసాగమని కోరినా.. తిరస్కరించిన ద్రవిడ్
ద్రవిడ్ ఈ సారి ఎట్టి పరిస్థితుల్లో కోచ్ పదవి నుంచి వైదలగాలని భావిస్తున్నాడు. కనీసం టెస్టు జట్టుకు కూడా అతడు కోచ్గా ఉండేందుకు నిరాకరించినట్లు సమాచారం. -
నా జీవితంలో ‘గోయెంకా - కేఎల్ రాహుల్’ ఎపిసోడ్ ఐదో సర్ప్రైజ్: లాంగర్
సోషల్ మీడియాలో కేఎల్ రాహుల్ - సంజీవ్ గోయెంకా సంభాషణ వైరల్గా మారిపోయింది. ఆ పరిణామాలపై లఖ్నవూ కోచ్ స్పందించాడు. -
పవర్ప్లేలో వికెట్లు కోల్పోవడం పెద్ద దెబ్బే: కేఎల్ రాహుల్
లఖ్నవూకు ఈ సీజన్లో ఏడో ఓటమి ఎదురైంది. ప్లేఆఫ్స్కు వెళ్దామనే ఆశలకు బ్రేక్ పడేలా ఉంది. ఈ క్రమంలో కెప్టెన్ కేఎల్ రాహుల్ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. -
హార్దిక్ టైటిల్ విన్నింగ్ కెప్టెన్.. వారిద్దరు ఐపీఎల్లో ఏం సాధించారు?: గంభీర్
హార్దిక్ నాయకత్వంపై విమర్శలు చేసిన విదేశీ మాజీ క్రికెటర్లను గౌతమ్ గంభీర్ తప్పుబట్టాడు. ఐపీఎల్లో ఆ ఇద్దరి పాత్రపై ఘాటు వ్యాఖ్యలు చేశాడు. -
దిల్లీ విజయంతో..
దిల్లీ గెలుపుతో లీగ్ దశను ముగించింది. బ్యాటుతో పోరెల్, స్టబ్స్.. బంతితో ఇషాంత్ మెరిసిన వేళ లఖ్నవూను మట్టికరిపించింది. ఏడో విజయాన్ని ఖాతాలో వేసుకున్న దిల్లీ, సాంకేతికంగా ఇంకా ప్లేఆఫ్స్ రేసులో ఉంది. -
ద్రవిడ్ స్థానంలో ఎవరు?
టీ20 ప్రపంచకప్తో రాహుల్ పదవీకాలం ముగుస్తుంది. దీంతో బీసీసీఐ కొత్త ప్రధాన కోచ్ వేటను మొదలెట్టింది. ఇప్పటికే ఆ పదవి కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. ద్రవిడ్ కొనసాగే అవకాశం లేని నేపథ్యంలో ఇప్పుడు ప్రధాన కోచ్ ఎవరవుతారన్నది ఆసక్తికర అంశం. -
అగ్రస్థానంలో మను
పారిస్ ఒలింపిక్స్ షూటింగ్ సెలక్షన్ ట్రయల్స్ 25 మీటర్ల పిస్టల్ విభాగంలో మను బాకర్ అగ్రస్థానం సాధించింది. మంగళవారం ఆఖరిదైన నాలుగో ట్రయల్స్లో ఆమె విజేతగా నిలిచింది. -
ఆ నిబంధన మంచిదే
ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధనను చాలా మంది ఆటగాళ్లు, నిపుణులు విమర్శిస్తుంటే, టీమ్ఇండియా మాజీ కోచ్ రవిశాస్త్రి మాత్రం అది మంచిదే అంటున్నాడు. ఆ నిబంధన వల్ల మ్యాచ్లు మరింత హోరాహోరీగా సాగుతాయని అభిప్రాయపడ్డాడు. -
ఆ ట్రోఫీని వేలం వేయొద్దు
1986 ఫుట్బాల్ ప్రపంచకప్లో అర్జెంటీనా దిగ్గజం డిగో మారడోనా సాధించిన ‘గోల్డెన్బాల్ ట్రోఫీ’ని వేలం వేయొద్దని అతడి వారసులు కోర్టుకెక్కనున్నారు. -
టాప్సీడ్గా అర్జున్
యువ గ్రాండ్మాస్టర్ అర్జున్ ఇరిగేశికి షార్జా మాస్టర్స్ చెస్ టోర్నమెంట్లో టాప్ సీడింగ్ లభించింది. ఇటీవల వార్సాలో ముగిసిన సూపర్బెట్ ర్యాపిడ్ అండ్ బ్లిట్జ్ టోర్నీని అయిదో స్థానంలో ముగించిన అర్జున్.. -
మనిక @ 24
భారత టేబుల్టెన్నిస్ స్టార్ మనిక బత్రా కెరీర్లో ఉత్తమ ర్యాంకు సాధించింది. మంగళవారం ప్రకటించిన ర్యాంకింగ్స్లో ఆమె 24వ స్థానాన్ని కైవసం చేసుకుంది. -
ఫైనల్లో ‘లక్ష్య’ శ్రీనివాస్
ఫెడరేషన్ కప్ సీనియర్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్లో ఈనాడు సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ అథ్లెట్ షణ్ముగ శ్రీనివాస్ మెరిశాడు. పురుషుల 100 మీటర్ల పరుగులో అతడు ఫైనల్కు దూసుకెళ్లాడు. -
సెమీస్లో గౌరవ్
ఎల్డోరా కప్ బాక్సింగ్ టోర్నమెంట్లో గౌరవ్ చౌహాన్ పతకం ఖాయం చేశాడు. 92 కేజీల పైన విభాగంలో అతడు సెమీఫైనల్కు దూసుకెళ్లాడు. మంగళవారం క్వార్టర్స్లో గౌరవ్ 3-2తో డానియల్ స్పార్బే (కజకిస్థాన్)ను ఓడించాడు.
తాజా వార్తలు (Latest News)
-
400 సీట్లు గెలిస్తే.. భారత్లో పీవోకే విలీనం ఖాయం: హిమంత బిశ్వశర్మ
-
తుపాకీతో కాల్చుకొని.. సచిన్ సెక్యూరిటీగార్డు ఆత్మహత్య..!
-
ప్రాజెక్ట్ అస్త్ర.. జీమెయిల్లో జెమినీ.. లెక్కల్లో సాయం.. గూగుల్ కొత్త అప్డేట్స్!
-
చెట్టును ఢీకొన్న కారు.. మంటలు చెలరేగి వృద్ధ దంపతులు మృతి
-
‘ఒక్కటి’ దక్కాలంటే.. రాజస్థాన్ ‘రెండు’ గెలవాల్సిందే!
-
నేను బెంగళూరుపై ఆడుంటే.. ఈ పాటికే ప్లేఆఫ్స్కు చేరేవాళ్లమేమో!: పంత్