Siddipet: బైక్పై వాగు దాటుతూ.. భార్యాభర్తలు గల్లంతు!

అక్కన్నపేట: ‘మొంథా’ తుపాను కారణంగా సిద్దిపేట జిల్లా జలమయమైంది. ఈ క్రమంలోనే అక్కన్నపేట మోత్కులపల్లి వాగులో వరద ఉద్ధృతికి భార్యాభర్తలు గల్లంతయినట్లు సమాచారం. ప్రణయ్, కల్పన దంపతులు భీమదేవరపల్లి మండలం నుంచి అక్కన్నపేటకు బయల్దేరారు. మల్లారం దగ్గర రోడ్డు దెబ్బతిన్నట్లు గుర్తించి.. వేరే దారిలో వెళ్లారు. మార్గమధ్యంలో మోత్కులపల్లి వద్ద వాగులో కొట్టుకుపోయారు. ఉదయం అక్కడే ఓ ద్విచక్ర వాహనాన్ని గుర్తించిన స్థానికులు.. దాని నంబర్ ద్వారా వివరాలు ఆరా తీశారు. గల్లంతయిన వారికోసం స్థానికుల సాయంతో పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు.
ఈ ఘటనపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరా తీశారు. సిద్దిపేట కలెక్టర్కు ఫోన్ చేసి మాట్లాడారు. దంపతుల ఆచూకీ ఇంకా లభించలేదని కలెక్టర్ తెలిపారు. దీంతో ఎస్డీఆర్ఎఫ్ బృందాలను పంపి గాలింపు చేపట్టాలని కేంద్ర మంత్రి సూచించారు. అన్ని విధాలా సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. సహాయక చర్యల్లో భాజపా శ్రేణులు కూడా పాల్గొనాలని పిలుపునిచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- 
                                    
                                        

చేవెళ్ల రోడ్డు ప్రమాదం.. నడుములోతు కంకరలో ఇరుక్కుని నరకయాతన!
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. - 
                                    
                                        

ఘోర రోడ్డు ప్రమాదం.. హృదయ విదారక చిత్రాలు
రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తాండూరు డిపోనకు చెందిన ఆర్టీసీ బస్సును కంకర లోడుతో వెళ్తున్న లారీ ఢీకొట్టడంతో 19 మంది మృతి చెందారు. ప్రమాదం ఎన్నో కుటుంబాల్లో అంతులేని విషాదాన్ని నింపింది. ఆ హృదయ విదారక చిత్రాలు..
 - 
                                    
                                        

చేవెళ్ల రోడ్డు ప్రమాదం.. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం: పొన్నం
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాద ఘటనపై విచారణకు ఆదేశించినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. - 
                                    
                                        

రంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ప్రధాని తీవ్ర దిగ్భ్రాంతి
చేవెళ్లలో చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. - 
                                    
                                        

చేవెళ్ల రోడ్డు ప్రమాదం.. ఆ కుటుంబంలో అంతులేని విషాదం!
రంగారెడ్డి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదం (chevella Road Accident) ఓ కుటుంబంలో అంతులేని విషాదం నింపింది. - 
                                    
                                        

చేవెళ్ల రోడ్డు ప్రమాదం.. మృతులు, క్షతగాత్రుల వివరాలివే!
రంగారెడ్డి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇప్పటి వరకు 21 మంది మృతిచెందారు. - 
                                    
                                        

చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్యపై దాడికి యత్నం!
రంగారెడ్డి జిల్లా మీర్జాగూడ వద్ద రోడ్డు ప్రమాదం జరిగిన చోట చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్యకు నిరసన ఎదురైంది. - 
                                    
                                        

చేవెళ్ల రోడ్డు ప్రమాదం.. మృతులందరికీ ఒకే చోట పోస్టుమార్టం
రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. - 
                                    
                                        

టిప్పర్ రాంగ్రూట్లో రావడంతోనే ప్రమాదం..! : మంత్రి పొన్నం
రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాద ఘటనపై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. - 
                                    
                                        

రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. సీఎం రేవంత్ తీవ్ర దిగ్భ్రాంతి
రంగారెడ్డి జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై సీఎం రేవంత్రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. - 
                                    
                                        

ఇక ఊరూరా బ్యాంకింగ్ సేవలు
ప్రతి పల్లెకూ బ్యాంకు సేవలను అందుబాటులోకి తేవాలని కేంద్రం అన్ని రాష్ట్రాల బ్యాంకర్ల సమితు(ఎస్ఎల్బీసీ)లకు ఆదేశాలు జారీచేసింది. - 
                                    
                                        

గూగుల్ మ్యాప్స్ నుంచి ఆర్టీసీ బస్ రిజర్వేషన్!
బస్సు టికెట్ రిజర్వేషన్, ఛార్జీల చెల్లింపులను మరింత సులభతరం చేయడంపై ఆర్టీసీ యాజమాన్యం దృష్టిపెట్టింది. - 
                                    
                                        

ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన కంకర లారీ.. 21 మంది దుర్మరణం
రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తాండూరు డిపోనకు చెందిన ఆర్టీసీ బస్సును కంకర లోడుతో వెళ్తున్న లారీ ఢీకొట్టింది. - 
                                    
                                        

10 నెలల చిన్నారి ఇంటిని తీసుకొచ్చింది
పది నెలల చిన్నారి హన్సికను లక్కీడ్రా వరించింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పురపాలిక పరిధి గణేశ్నగర్లో రూ.16 లక్షల విలువైన 66 గజాల స్థలం, అందులో నిర్మించిన ఇంటిని రూ.500కే ఈ చిన్నారి సొంతం చేసుకుంది. - 
                                    
                                        

కార్తిక సోమవారం.. ఆలయాల్లో ఆధ్యాత్మిక శోభ
కార్తిక సోమవారం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని పలు శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. వేకువజామునుంచే ఆలయాలకు భక్తులు బారులు తీరారు. విజయవాడ దుర్గా ఘాట్ వద్ద భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. భక్తిశ్రద్ధలతో ప్రమిదలు వెలిగించి, అభిషేకాలు నిర్వహించారు. దీంతో అంతటా ఆధ్యాత్మిక శోభ నెలకొంది.
 - 
                                    
                                        

ఔషధాల వివరాలన్నీ క్యూఆర్ కోడ్లో...
రాష్ట్రంలోని సర్కారు ఆసుపత్రుల్లో రోగులకు ఉచితంగా అందించేందుకు ప్రభుత్వం ఏటా రూ.500 కోట్ల విలువైన ఔషధాలను కొనుగోలు చేస్తుండగా... ఏటా పెద్దమొత్తంలో మందులు గడువు తీరి వృథా అవుతున్నాయి. - 
                                    
                                        

జూబ్లీ‘త్రి’ల్స్
జూబ్లీహిల్స్... ఈ ఉప ఎన్నికలో గెలుపు.. మరెన్నో మలుపులకు మూలం కావొచ్చని భావిస్తున్న ప్రధాన పార్టీలు సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. - 
                                    
                                        

100 మంది ఓటర్లకో నేత
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ప్రతి వందమంది ఓటర్ల బాధ్యతను ఒక్కో నేతకు అప్పగించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. - 
                                    
                                        

పేదల ఇళ్లపైకే హైడ్రా బుల్డోజర్లు
హైడ్రా బుల్డోజర్లు పేదల ఇళ్లను కూల్చేశాయని, ఎన్నో కుటుంబాలను వీధిన పడేశాయని భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. - 
                                    
                                        

చదువులో వెనకబాటుకు పిల్లల్ని నిందించలేం
చదువులో కొంత వెనకబడగానే ఆ పిల్లలకు ఆసక్తి లేదని... చదువు రాదని... ఒక ముద్ర వేసి... వారిలో ఆత్మవిశ్వాసం సన్నగిల్లేలా చేస్తున్నారు... అలాంటి వారికి మరికొంత సమయం కేటాయిస్తే మిగిలిన వారితో సమానంగా రాణిస్తారని చెబుతున్నారు దిల్లీ విశ్వవిద్యాలయం విద్యా విభాగం మాజీ డీన్, విద్యావేత్త ఆచార్య అనితా రాంపాల్. 
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

హీరో విడా నుంచి త్వరలో ఎలక్ట్రిక్ బైక్.. స్పోర్టీ లుక్తో టీజర్
 - 
                        
                            

భారత్ టెక్ పవర్హౌస్గా ఎదిగేందుకు ప్రైవేటు పెట్టుబడులు: ప్రధాని మోదీ
 - 
                        
                            

చేవెళ్ల రోడ్డు ప్రమాదం.. నడుములోతు కంకరలో ఇరుక్కుని నరకయాతన!
 - 
                        
                            

ఆమె బౌలింగే మాకు సర్ప్రైజ్.. మేం సిద్ధం కాలేకపోయాం : దక్షిణాఫ్రికా కెప్టెన్ లారా
 - 
                        
                            

పాక్ అణ్వాయుధాలను పరీక్షిస్తోంది: బాంబు పేల్చిన ట్రంప్
 - 
                        
                            
ఫైనల్కు ముందు సచిన్తో చాట్.. అంతా మార్చేసింది: షెఫాలి వర్మ
 


