మోదీ ర్యాలీకి వెళ్తున్న బస్సుకు ప్రమాదం.. ముగ్గురి మృతి
ప్రధాని నరేంద్రమోదీ ర్యాలీకి హాజరు కావాలని బయలుదేరిన కార్యకర్తలకు మార్గంమధ్యలోనే ప్రమాదం జరిగింది. 47 మందితో వెళుతున్న బస్సు రోడ్డు పక్కన నిలిపి ఉన్న ట్రక్కును ఢీకొనడంతో ముగ్గురు అక్కడిక్కడే మరణించారు. 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి.