AP News: వైకాపా సర్కార్ నిర్లక్ష్యం.. కళ తప్పిన మల్లవల్లి పరిశ్రమ

వైకాపా సర్కార్ నిర్లక్ష్యంతో.. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మల్లవల్లి పారిశ్రామికవాడలో నీలినీడలు కమ్ముకున్నాయి. గత ప్రభుత్వం అన్ని వసతులతో మెగా ఫుడ్ పార్క్‌ను ప్రారంభించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది. కానీ తర్వాత అధికారంలోకి వచ్చిన వైకాపా దాన్ని అటకెక్కించింది. వైకాపా వేధింపులు తట్టుకోలేక.. పెట్టుబడులు పెట్టలేమంటూ పారిశ్రామికవేత్తలు పారిపోయారు. 

Published : 25 Mar 2024 15:58 IST

వైకాపా సర్కార్ నిర్లక్ష్యంతో.. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మల్లవల్లి పారిశ్రామికవాడలో నీలినీడలు కమ్ముకున్నాయి. గత ప్రభుత్వం అన్ని వసతులతో మెగా ఫుడ్ పార్క్‌ను ప్రారంభించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది. కానీ తర్వాత అధికారంలోకి వచ్చిన వైకాపా దాన్ని అటకెక్కించింది. వైకాపా వేధింపులు తట్టుకోలేక.. పెట్టుబడులు పెట్టలేమంటూ పారిశ్రామికవేత్తలు పారిపోయారు. 

Tags :

మరిన్ని