AP News: వైకాపా సర్కార్ నిర్లక్ష్యం.. కళ తప్పిన మల్లవల్లి పరిశ్రమ
వైకాపా సర్కార్ నిర్లక్ష్యంతో.. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మల్లవల్లి పారిశ్రామికవాడలో నీలినీడలు కమ్ముకున్నాయి. గత ప్రభుత్వం అన్ని వసతులతో మెగా ఫుడ్ పార్క్ను ప్రారంభించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది. కానీ తర్వాత అధికారంలోకి వచ్చిన వైకాపా దాన్ని అటకెక్కించింది. వైకాపా వేధింపులు తట్టుకోలేక.. పెట్టుబడులు పెట్టలేమంటూ పారిశ్రామికవేత్తలు పారిపోయారు.
Published : 25 Mar 2024 15:58 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
చెన్నైకి గోల్డెన్ ఛాన్స్.. ఇలా జరిగితే ఏకంగా రెండో స్థానానికే!
-
ఆషికా ‘ఐస్ క్రీమ్ స్టోరీ’.. శ్రద్ధాదాస్ విహార యాత్ర
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (17/05/24)
-
దాడి ఘటనపై తొలిసారి స్పందించిన స్వాతి మాలీవాల్
-
ప్రభాస్, అల్లు అర్జున్ సినిమాల్లో ఛాన్స్.. వైష్ణవీ చైతన్య ఏమన్నారంటే?
-
వన్ టూ త్రీ ఫోర్.. ఇప్పటికీ అవే నాలుగంకెల పిన్స్!