Vizianagaram Train Accident: ఘటనాస్థలి వద్ద కొనసాగుతున్న సహాయక చర్యలు.. లైవ్
విజయనగరం జిల్లాలో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. రైలు ప్రమాదస్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కొత్తవలస మండలం కంటకాపల్లి-అలమండ మధ్య ఆదివారం రాత్రి ఏడు గంటల సమయంలో ట్రాక్పై ఉన్న రైలును వెనకనుంచి మరో రైలు ఢీకొన్న దుర్ఘటనలో మూడు బోగీలు నుజ్జయి ఇప్పటి వరకూ 14 మంది దుర్మరణం చెందారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు అందించడం సవాలుగా మారింది. నాలుగు గంటల్లో క్లియర్ చేస్తామని సిబ్బంది తెలిపారు.
Published : 30 Oct 2023 07:24 IST
Tags :