Komatireddy: ఏ ముఖం పెట్టుకుని కేసీఆర్ నల్గొండకు వస్తున్నారు?: మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి
భారాస (BRS) అధినేత కేసీఆర్ ఏ ముఖం పెట్టుకుని నల్గొండకు వస్తున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి (Komatireddy Venkatreddy) ప్రశ్నించారు. కృష్ణా జలాల్లో రాష్ట్రానికి అన్యాయం చేసిందే కేసీఆర్ అని విమర్శించారు. ఈనెల 13న భారాస సభకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతామని ఆయన ప్రకటించారు.
Updated : 11 Feb 2024 12:54 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
చెన్నైకి గోల్డెన్ ఛాన్స్.. ఇలా జరిగితే ఏకంగా రెండో స్థానానికే!
-
ఆషికా ‘ఐస్ క్రీమ్ స్టోరీ’.. శ్రద్ధాదాస్ విహార యాత్ర
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (17/05/24)
-
దాడి ఘటనపై తొలిసారి స్పందించిన స్వాతి మాలీవాల్
-
ప్రభాస్, అల్లు అర్జున్ సినిమాల్లో ఛాన్స్.. వైష్ణవీ చైతన్య ఏమన్నారంటే?
-
వన్ టూ త్రీ ఫోర్.. ఇప్పటికీ అవే నాలుగంకెల పిన్స్!