గొర్రెల తరలింపు వ్యవహారంపై తగిన నిర్ణయం తీసుకుంటాం: మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

ద్విచక్రవాహనాలు, అంబులెన్స్‌లలో గొర్రెలు తరలించారంటూ కాగ్ నివేదికలో పేర్కొన్న అంశంపై భాజపా సభ్యుడు పాయల్ శంకర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గత సర్కారు ఇచ్చిన పథకంలో భాగంగా యాదవులు చాలామంది గొర్రెల యూనిట్ల కోసం డబ్బులు చెల్లించారని.. ఈ వివాదంతో వారు ఇప్పటికే చెల్లించిన డబ్బులు ప్రశ్నార్థంగా మారాయన్నారు. గొర్రెల తరలింపు వ్యవహారంపై ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకుంటుందని మంత్రి కోమటిరెడ్డి సమాధానమిచ్చారు.  

Published : 16 Feb 2024 15:06 IST

ద్విచక్రవాహనాలు, అంబులెన్స్‌లలో గొర్రెలు తరలించారంటూ కాగ్ నివేదికలో పేర్కొన్న అంశంపై భాజపా సభ్యుడు పాయల్ శంకర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గత సర్కారు ఇచ్చిన పథకంలో భాగంగా యాదవులు చాలామంది గొర్రెల యూనిట్ల కోసం డబ్బులు చెల్లించారని.. ఈ వివాదంతో వారు ఇప్పటికే చెల్లించిన డబ్బులు ప్రశ్నార్థంగా మారాయన్నారు. గొర్రెల తరలింపు వ్యవహారంపై ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకుంటుందని మంత్రి కోమటిరెడ్డి సమాధానమిచ్చారు.  

Tags :

మరిన్ని