లక్ష్మారెడ్డిపై 60 వేల ఓట్ల తేడాతో గెలిచా.. రేవంత్‌ అలా అనడం తగదు: సబితా ఇంద్రారెడ్డి

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సెన్సేషన్‌ కోసం మహిళలను కించపరిచేలా మాట్లాడుతున్నారని భారాస ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి (Sabitha Indrareddy) ధ్వజమెత్తారు.

Published : 02 May 2024 13:09 IST

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సెన్సేషన్‌ కోసం మహిళలను కించపరిచేలా మాట్లాడుతున్నారని భారాస ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి (Sabitha Indrareddy) ధ్వజమెత్తారు. కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మారెడ్డిపై 60 వేల ఓట్ల తేడాతో గెలిచిన తనను.. తృటిలో తప్పించుకుని మహేశ్వరంలో గెలిచారని రేవంత్‌ అనడం సరికాదన్నారు. తనపై, భాజపా మహిళా నాయకురాలు డీకే అరుణపై రేవంత్ వ్యాఖ్యల పట్ల మహిళా సమాజం ఆలోచించాలని సబితా ఇంద్రారెడ్డి సూచించారు. 

Tags :

మరిన్ని