Rajamahendravaram: రాజమహేంద్రవరం పార్లమెంటు స్థానంలో కూటమిదే పాగా..!
గోదావరి తీరానికి పక్కనే ఉండే రాజమహేంద్రవరం పార్లమెంటు నియోజకవర్గానికి.. ఏపీ రాజకీయాల్లో ప్రత్యేక స్థానం ఉంది. ఎందరో ప్రముఖులు ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించారు. ఈసారి తెలుగుదేశం, జనసేన, భాజపా కూటమి అభ్యర్థిగా ఎన్టీఆర్ కుమార్తె దగ్గుబాటి పురందేశ్వరి బరిలో నిలిచారు. ఈ పరిస్థితుల్లో రాజమండ్రి పార్లమెంట్వాసులు కూటమికి జై కొట్టేందుకు సిద్ధమయ్యారు.
Published : 02 May 2024 19:18 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
చెన్నైకి గోల్డెన్ ఛాన్స్.. ఇలా జరిగితే ఏకంగా రెండో స్థానానికే!
-
ఆషికా ‘ఐస్ క్రీమ్ స్టోరీ’.. శ్రద్ధాదాస్ విహార యాత్ర
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (17/05/24)
-
దాడి ఘటనపై తొలిసారి స్పందించిన స్వాతి మాలీవాల్
-
ప్రభాస్, అల్లు అర్జున్ సినిమాల్లో ఛాన్స్.. వైష్ణవీ చైతన్య ఏమన్నారంటే?
-
వన్ టూ త్రీ ఫోర్.. ఇప్పటికీ అవే నాలుగంకెల పిన్స్!