Crime news: తమిళనాట మరో ‘జై భీమ్’ ఉదంతం!
తమిళనాడులో జై భీమ్ సినిమాను తలిపించేలా కస్టడీలో నిందితుడి అనుమానస్పద మృతి కేసులో ఇద్దరు పోలీసులను సీబీసీఐడీ అరెస్టు చేసింది. వ్యక్తి మృతికి పోలీసులే కారణమని నిర్ధారించింది. ఇందుకు కారణమైన స్టేషన్ లోని రైటర్, గార్డులకు సంకెళ్లు వేసింది. ఏప్రిల్ 20న జరిగిన ఈ ఘటన తమిళనాడు వ్యాప్తంగా సంచలనం సృష్టించగా సీబీ సీఐడీ విచారణలో పలు కీలక విషయాలు వెలుగు చూశాయి.
Published : 07 May 2022 22:29 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారు: భాజపా ఎంపీ లక్ష్మణ్
-
‘అన్నం’ ఎప్పుడు వండుతారు?: అభిమాని ప్రశ్నకు డైరెక్టర్ సమాధానమేంటంటే
-
మరోసారి టైం వేస్టు చేసుకోవద్దు: ఎగ్జిట్ పోల్స్ తర్వాత ప్రశాంత్ కిశోర్ స్పందన
-
కౌంటింగ్ నిబంధనలపై కాంగ్రెస్ అభ్యంతరాలు.. స్పష్టతనిచ్చిన ఈసీ
-
తెలంగాణ ప్రజలు బానిసత్వాన్ని భరించరు: ఆవిర్భావ వేడుకల్లో సీఎం రేవంత్
-
ఆధునిక భారతం కళ్లారా చూసిన మరో స్వాతంత్ర్య పోరాటమది: కేటీఆర్