బ్రేకింగ్
02 May 2024 | 17:32 IST
వైకాపా రంగుల పిచ్చితో.. రూ 2,300 కోట్లు దుబారా: పవన్
పాలకొండ: ప్రభుత్వ భవనాలకు వైకాపా రంగులు వేయడానికి రూ.1300 కోట్లు, తీసేయడానికి రూ.1000 కోట్లు ఖర్చు పెట్టారని జనసేన అధ్యక్షుడు పవన్ విమర్శించారు. అందులో రూ.220 కోట్లు వెచ్చిస్తే తోటపల్లి రిజర్వాయర్ ఎడమ కాలువ పూర్తయ్యేదన్నారు. మన్యం జిల్లా పాలకొండలో పవన్ ప్రసంగించారు. ‘‘ సిక్కోలు యువత భగభగ మండే నిప్పుకణికలు.. తెగించి పోరాడాలి. 1960లో బామిని మండలంలో జగన్ లాంటి దోపిడీదారుల దాష్టీకంపై ఉత్తరాంధ్ర ప్రజానీకం తిరగబడింది. ఆ రోజులు మళ్లీ వస్తాయని జగన్కు చెప్పాలి. అధికారంలోకి వచ్చాక సీతంపేటలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పూర్తి చేస్తాం’’ అని పవన్ అన్నారు.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- చెన్నైకి గోల్డెన్ ఛాన్స్.. ఇలా జరిగితే ఏకంగా రెండో స్థానానికే!
- నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (17/05/24)
- హింసకు కొమ్ముకాసిన అధికారులపై వేటు
- ‘అరవింద సమేత’ విషయంలో ఆ బాధ ఉండేది: ఈషా రెబ్బా
- మన చరిత్రేంటో లోకమంతా చూసింది
- ప్రభాస్, అల్లు అర్జున్ సినిమాల్లో ఛాన్స్.. వైష్ణవీ చైతన్య ఏమన్నారంటే?
- అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ దుర్మరణం: ప్రమాదం నుంచి బయటపడి.. మరో కారు ఢీకొని...!
- వందనమమ్మా.. డాక్టర్ రవళి
- ‘గున్న ఏనుగుకు జెడ్ కేటగిరీ సెక్యూరిటీ’.. వీడియో వైరల్
- ఉప్పల్ మ్యాచ్ వర్షార్పణం.. ప్లేఆఫ్స్కు చేరిన హైదరాబాద్.. చివరి బెర్తు ఎవరిదో?