Pledge to Vote : ఓటుపై అవగాహన కల్పించేందుకు 5కే వాక్‌.. పాల్గొన్న ఔత్సాహికులు

హైదరాబాద్‌: ఓటుపై అవగాహన కల్పించేందుకు గచ్చిబౌలి స్టేడియంలో ‘ప్లెడ్జ్‌ టూ ఓట్ అండ్‌ వాక్‌ ఫర్‌ డెమోక్రసీ’ 5కే వాక్‌ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఎన్నికల అధికారి వికాస్ రాజ్, డీజీపీ అంజనీ కుమార్, మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి,  పలు కళాశాలల విద్యార్థులు, యువత పాల్గొని ప్రతిజ్ఞ చేశారు. ఫొటోలు..

Updated : 25 Nov 2023 10:09 IST
1/16
2/16
3/16
4/16
5/16
6/16
7/16
8/16
9/16
10/16
11/16
12/16
13/16
14/16
15/16
16/16

మరిన్ని