Hyderabad: ఏపీలో ఎన్నికలు.. సొంతూళ్లకు వెళ్తున్న నగరవాసులు

హైదరాబాద్‌: ఏపీలో ఈనెల 13న శాసనసభ, లోక్‌సభ ఎన్నికలు ఉండటంతో ఓటు హక్కు వినియోగించుకునేందుకు హైదరాబాద్‌లో నివసించే ఏపీ వాసులంతా తమ స్వగ్రామాలకు తరలివెళ్తున్నారు. హైదరాబాద్‌లో స్థిరపడిన ఏపీ ఓటర్లు.. జంట నగరాల నుంచి ఒకేసారి ఎక్కువ సంఖ్యలో ప్రజలు ఓట్ల పండుగకు వెళ్తుండటంతో రైళ్లు, బస్సులు కిటకిటలాడుతున్నాయి. ఫొటోలు మీకోసం..

Updated : 10 May 2024 20:08 IST
1/13
2/13
సికింద్రాబాద్‌లో.. సికింద్రాబాద్‌లో..
3/13
సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో.. సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో..
4/13
సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో..
సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో..
5/13
6/13
7/13
సికింద్రాబాద్‌లో ప్రయాణికుల రద్దీ..
సికింద్రాబాద్‌లో ప్రయాణికుల రద్దీ..
8/13
9/13
10/13
11/13
12/13
13/13

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు