PM Modi: ఎల్బీ స్టేడియంలో మోదీ సభ.. భారీగా తరలివచ్చిన పార్టీ శ్రేణులు

హైదరాబాద్‌: సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎల్బీ స్టేడియంలో భాజపా భాగ్యనగర్‌ జనజాతర సభ నిర్వహించారు. ప్రధాని మోదీ హాజరై ప్రసంగించారు. ఈ సభకు వివిధ ప్రాంతాల నుంచి పార్టీ శ్రేణులు, కార్యకర్తలు ర్యాలీగా తరలివచ్చారు. పోలీసులు స్టేడియం వద్ద తనిఖీలు నిర్వహించారు. భాజపా నాయకులు కిషన్‌రెడ్డి, ఈటల రాజేందర్‌, బూర నర్సయ్య గౌడ్‌, కార్యకర్తలు పాల్గొన్నారు. ఫొటోలు.. 

Updated : 10 May 2024 17:04 IST
1/16
2/16
3/16
4/16
5/16
6/16
7/16
8/16
9/16
10/16
11/16
12/16
13/16
14/16
15/16
16/16

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు