ఆ కాగితంతో సహా తిన్నా.. సమస్య ఉండదు
పుచ్చకాయ, యాపిల్ మొదలైన పండ్ల మీద ‘నాణ్యమైంది’ అంటూ స్టిక్కర్లు అంటించడం చూస్తుంటాం. ఈ కాగితం, జిగురు నోట్లోకి వెళ్తేü ప్రమాదమేమో అని కొందరు భయపడుతుంటారు.
పుచ్చకాయ, యాపిల్ మొదలైన పండ్ల మీద ‘నాణ్యమైంది’ అంటూ స్టిక్కర్లు అంటించడం చూస్తుంటాం. ఈ కాగితం, జిగురు నోట్లోకి వెళ్తేü ప్రమాదమేమో అని కొందరు భయపడుతుంటారు. స్వీడన్ లాంటి దేశాల్లో పండ్లు, కూరగాయలపై వాడే స్టిక్కర్లు తినదగ్గవే. కనుక ఆ కాగితంతో సహా తిన్నా ఎలాంటి సమస్యా ఉండదు. మనదేశంలో ఎడిబుల్ కాని మామూలు కాగితమే అయినప్పటికీ హాని చేయని జిగురును ఉపయోగిస్తున్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే