నామినేషన్ల సందడి
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల పర్వం సందడిగా కొనసాగుతోంది. ఉమ్మడి జిల్లాలో సోమవారం ప్రధాన పార్టీల అభ్యర్థులతోపాటు స్వతంత్రులు మద్దతుదారులు, అభిమానులతో కలిసి ర్యాలీగా వచ్చి నామపత్రాలు సమర్పించారు.
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల పర్వం సందడిగా కొనసాగుతోంది. ఉమ్మడి జిల్లాలో సోమవారం ప్రధాన పార్టీల అభ్యర్థులతోపాటు స్వతంత్రులు మద్దతుదారులు, అభిమానులతో కలిసి ర్యాలీగా వచ్చి నామపత్రాలు సమర్పించారు. తూర్పుగోదావరి జిల్లాలో 24, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 17, కాకినాడ జిల్లాలో 14 నామినేషన్ దాఖలు చేశారు.
న్యూస్టుడే బృందం
నియోజకవర్గం: రాజానగరం
అభ్యర్థి: బత్తుల బలరామకృష్ణ
పార్టీ: జనసేన (ఎన్డీయే కూటమి అభ్యర్థి)
విద్యార్హతలు: 9వ తరగతి
కేసులు: 3
చరాస్తులు: రూ.19.80 కోట్లు
బంగారం: 2,363 గ్రాములు
స్థిరాస్తుల విలువ మొత్తం: రూ.22 కోట్లు
అప్పులు: రూ.11.54 కోట్లు
రాజమహేంద్రవరం పార్లమెంట్
అభ్యర్థి: డాక్టర్ గూడూరి శ్రీనివాస్
పార్టీ : వైకాపా
విద్యార్హతలు: ఎంబీబీఎస్, డీఎల్వో(ఈఎన్టీ), ఎండీ, ఎఫ్సీసీపీ(యూఎస్ఏ)
కేసులు : ఏమీ లేవు
స్థిరాస్తి విలువ : రూ.14.20 కోట్లు
చరాస్తి విలువ : రూ.2.25 కోట్లు
వార్షిక ఆదాయం : రూ.97.83 లక్షలు (2022-2023లో)
అప్పులు: రూ.1.26 కోట్లు
నియోజకవర్గం: పెద్దాపురం
అభ్యర్థి: నిమ్మకాయల చినరాజప్ప
పార్టీ: తెదేపా (ఎన్టీయే కూటమి అభ్యర్థి)
విద్యార్హతలు: ఎంఏ
కేసులు: 17
చరాస్తులు: 400 గ్రాముల బంగారం విలువ రూ.26 లక్షలు, రూ.32 లక్షల విలువైన ఇన్నోవా క్రిస్టా కారు. చేతిలో నగదు రూ.1.20 లక్షలు. భార్య అనురాధకి 500 గ్రాములు బంగారం. విలువ రూ.32.50 లక్షలు, నగదు రూ. 30 వేలు. ః స్థిరాస్తులు: చినరాజప్ప పేరు మీద కాట్రేనికోనలో రూ.కోటి విలువైన 10 ఎకరాల భూమి. అమలాపురంలో రూ.19 లక్షల విలువైన 325 గజాల వాణిజ్య ప్రాంతంలోని ఖాళీ స్థలం, అమలాపురంలో 600 గజాల్లో నివాస భవనం. పూర్వం నుంచి ఉన్న ఆస్తి విలువ రూ.కోటి. వంశపారంపర్యంగా వచ్చిన ఆస్తి విలువ రూ.60 లక్షలు. భార్య పేరు మీద రూ.20 లక్షలు.
అప్పులు: రూ.17.25 లక్షలు, భార్య పేరు మీద రూ.74 వేలు
నియోజకవర్గం: తుని
అభ్యర్థి: యనమల దివ్య
పార్టీ: తెదేపా (ఎన్డీఏ కూటమి అభ్యర్థి) ః విద్యార్హతలు: బీటెక్, ఎంబీఏ
కేసులు: లేవు
చరాస్తుల విలువ: రూ. 96.03 లక్షలు
స్థిరాస్తుల విలువ: రూ.6.69 కోట్లు
బంగారం విలువ: రూ. 50 లక్షలు
అప్పులు: రూ.3 లక్షలు.
రాజమహేంద్రవరం పార్లమెంట్
అభ్యర్థి: గిడుగు రుద్రరాజు
పార్టీ: కాంగ్రెస్
విద్యార్హతలు: ఎల్ఎల్బీ
కేసులు: ఒకటి
స్థిరాస్తుల విలువ: రూ.94 లక్షలు
చరాస్తులు: రూ.2.03 కోట్లు
వార్షిక ఆదాయం: రూ.9.37 లక్షలు
అప్పులు: రూ.78.(41 లక్షలు
నియోజకవర్గం: పిఠాపురం
అభ్యర్థి: వంగా గీత
పార్టీ: వైకాపా
విద్యార్హతలు: బీఏ, బీఎల్, ఎంఎల్
కేసులు: ఏమీ లేవు
చరాస్థులు: అభ్యర్థి పేరు మీద రూ.2.10కోట్లు భర్త పేరు..రూ.27.81 లక్షలు
స్థిరాస్థులు: అభ్యర్థి పేరు మీద రూ.13.11కోట్లు భర్త పేరు: రూ.13.64కోట్లు
అప్పులు: అభ్యర్థి పేరు మీద రూ. 4.51కోట్లు భర్త పేరు: రూ.51.64లక్షలు.
నియోజకవర్గం: రాజమహేంద్రవరం
రాజమహేంద్రవరం అర్బన్ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా వైకాపా తరఫున మార్గాని భరత్రామ్ సోమవారం నామినేషన్ దాఖలు చేయగా, ఆయన తరఫున తండ్రి మార్గాని నాగేశ్వరరావు మరొక సెట్టు నామినేషన్ వేశారు. రిటర్నింగ్ అధికారి, మున్సిపల్ కమిషనర్ దినేష్కుమార్ దరఖాస్తులను సీˆ్వకరించారు. భరత్ బీసీఏ చదివినట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు.
అధికారికి నామపత్రం అందిస్తున్న బత్తుల బలరామకృష్ణ
ఆర్వో మాధవీలతకు నామపత్రాలు
అందజేస్తున్న గూడూరి శ్రీనివాస్
పెద్దాపురం ఈఆర్వో సీతారామారావుకు నామినేషన్ పత్రాలు అందిస్తున్న ఎమ్మెల్యే చినరాజప్ప
ఈఆర్వో రామలక్ష్మికి నామినేషన్ పత్రాలు అందిస్తున్న యనమల దివ్య
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఉమ్మడి మేనిఫెస్టోలో సంక్షేమ పథకాలు
[ 03-05-2024]
కూటమి ప్రవేశపెట్టిన మేనిపెస్టో ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలను అందిస్తుందని ముప్పిడి సుజాత తెలిపారు. -
పిఠాపురంలో పవన్కే జై.. ముద్రగడ కుమార్తె కీలక వ్యాఖ్యలు
[ 03-05-2024]
జనసేన (Janasena) అధినేత పవన్కల్యాణ్ (Pawan Kalyan)ను ఉద్దేశించి మాజీ మంత్రి, వైకాపా నేత ముద్రగడ పద్మనాభం చేసిన వ్యాఖ్యలను ఆమె కుమార్తె క్రాంతి ఖండించారు. -
ఆ యువకుడి వయసు 123 సంవత్సరాలట!
[ 03-05-2024]
సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్లకు భారత ఎన్నికల కమిషన్ జారీ చేస్తున్న గుర్తింపు కార్డుల్లో తప్పులు దొర్లడంతో పలువురు ఆందోళన చెందుతున్నారు. -
అన్నదాత అడగలేడనా.. ఇంత నిర్లక్ష్యం
[ 03-05-2024]
వైకాపా అయిదేళ్ల పాలనలో మార్కెట్ కమిటీలు తీవ్ర నిర్లక్ష్యానికి గురయ్యాయి. వీటికి నిధులు ఇవ్వకపోవడం ఓ ఎత్తయితే, వసతుల కల్పన పైనా దృష్టి పెట్టలేదు. -
జగనన్న పాలనలో ‘సమగ్ర’ శిక్షా
[ 03-05-2024]
విద్యారంగంలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చాం అంటూ గొప్పలు చెప్పే వైకాపా పాలనలో ఉద్యోగుల ఆశలు, హక్కులు ఎండమావులుగానే మిగిలిపోతున్నాయి. -
ఇంటి వద్దే ఓటు వేశారు
[ 03-05-2024]
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తొలివిడతగా గురువారం హోంఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. జిల్లాల్లో మొత్తం 1,306 మందికి గాను 1,271 మంది ఇళ్లవద్దే ఓటుహక్కు వినియోగించుకున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మాధవీలత తెలిపారు. -
జగన్ కుతంత్రాలు... అవ్వాతాతలకు ఆగచాట్లు
[ 03-05-2024]
ఇంటింటికీ పింఛన్ల పంపిణీ సులువే. సరిపడా సిబ్బంది, అధికార యంత్రాంగం ఉంది. కానీ జగన్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే డ్రామాలాడుతోంది. 40 డిగ్రీలు దాటుతున్న మండే ఎండల్లో అవ్వాతాతలను, అభాగ్యులను బ్యాంకుల చుట్టూ తిప్పుతూ వారి ప్రాణాలతో చెలగాటమాడుతోంది. -
ఎవరేమన్నారంటే!
[ 03-05-2024]
ఈ అయిదేళ్లలో ఏ వర్గానికీ సంపూర్ణ న్యాయం చేయకుండా వైకాపా ప్రభుత్వం పాలన సాగించింది. -
ఉత్తుత్తి అధికారి.. ఉంగరంతో పరారీ
[ 03-05-2024]
మసీదు సెంటర్ (కాకినాడ): కాకినాడ నగరం.. వైఎస్ఆర్ వంతెన. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న చోదకుడిని ఓ వ్యక్తి అకస్మాత్తుగా ఆపాడు. -
వంద పడకల ఆసుపత్రి.. శిలాఫలకంతో సరి
[ 03-05-2024]
మాది పేదల ప్రభుత్వం.. వారి కోసం కుటుంబ వైద్యుడు, జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాలు నిర్వహిస్తున్నామని వైకాపా నాయకులు ప్రగల్భాలు పలికారు. అత్యవసర సేవలను మాత్రం గాలికొదిలేశారు. -
వైకాపా పాలనలోవాహన చోదకులకూ తిప్పలే..
[ 03-05-2024]
రవాణాశాఖ ద్వారా సక్రమంగా వివిధ సేవలు అందించడంలోనూ వైకాపా ప్రభుత్వం విఫలమైంది. అనాలోచిత నిర్ణయాలతో ఈ అయిదేళ్లలోనూ వాహనచోదకులను ముప్పుతిప్పలు పెట్టింది. -
భానుడి భగభగలు
[ 03-05-2024]
భానుడి భగభగలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. దీంతో జనం బెంబేలెత్తిపోతున్నారు. ఉదయం 10 గంటలు దాటితే బయటకు రాలేకపోతున్నారు. -
రూ.2.40 కోట్ల నగదు స్వాధీనం
[ 03-05-2024]
ఎన్నికల నిబంధనలు అమల్లో ఉన్న సమయంలో ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు లేకుండా ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో తరలిస్తున్న రూ.2.40 కోట్ల నగదును పోలీసులు గురువారం పట్టుకున్నారు. -
అయిదేళ్లు కాలువల్లో కన్నీళ్లుపారించారు..
[ 03-05-2024]
నిర్వహణకు నిధులివ్వరు.. ఆక్రమణలు పట్టించుకోరు.. రైతు కన్నీరు చూడరు.. ఇదీ అయిదేళ్ల వైకాపా పాలనలో అన్నదాత అవస్థ. -
‘జనసేన ప్రచారానికి మంత్రి అడ్డంకులు విచారకరం’
[ 03-05-2024]
స్థానిక మంత్రి దాడిశెట్టి రాజా నియోజకవర్గంలో జనసేన నాయకులు ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించే పార్టీ ప్రచారానికి సైతం అడ్డంకులు సృష్టించడం విచారకరమని తుని అసెంబ్లీ నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జులు మధు వీరేష్, సుంకర పావని ఆందోళన వ్యక్తం చేశారు. -
వైకాపా పాలనలో రాష్ట్రం అభివృద్ధి చెందలేదు: పురందేశ్వరి
[ 03-05-2024]
అయిదేళ్ల వైకాపా పాలనలో రాష్ట్రం అభివృద్ధి చెందలేదని రాజమహేంద్రవరం కూటమి ఎంపీ అభ్యర్థి, భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఆరోపించారు. -
ఎంపీ అభ్యర్థుల ఖర్చుపై తొలి ఆడిటింగ్
[ 03-05-2024]
రాజమహేంద్రవరం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని 12 మంది అభ్యర్థుల ఎన్నికల ఖర్చులపై తొలి ఆడిటింగ్ జరిగింది.
తాజా వార్తలు (Latest News)
-
ఘట్కేసర్లో దారుణం.. ఆస్తికోసం భర్తను గొలుసులతో బంధించి చిత్రహింసలు
-
‘తుపాకీతో బెదిరించి.. అత్యాచారం చేసి..’ - ప్రజ్వల్పై మహిళ ఫిర్యాదు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
‘అప్రమత్తంగా ఉండండి’ : ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
-
ఎన్నికల వేళ.. ‘సూపర్ సీఎం’ సతీమణిపై బదిలీ వేటు
-
ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్.. ప్రభుత్వ అప్లికేషన్లకు ఇకపై లేబుల్స్