సాధారణ కాన్పులో 4 కిలోల బిడ్డ జననం
గంపలగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చింతలనర్వకు చెందిన మేరీజోస్కు సాధారణ కాన్పులో 4 కిలోల బరువుతో బాబు జన్మించినట్లు వైద్యాధికారులు వి.శ్రుతి, భార్గవి గురువారం తెలిపారు
శిశువుతో పీహెచ్సీ వైద్యాధికారులు శ్రుతి, భార్గవి, సిబ్బంది
గంపలగూడెం, న్యూస్టుడే: గంపలగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చింతలనర్వకు చెందిన మేరీజోస్కు సాధారణ కాన్పులో 4 కిలోల బరువుతో బాబు జన్మించినట్లు వైద్యాధికారులు వి.శ్రుతి, భార్గవి గురువారం తెలిపారు. బిడ్డ బరువు 3 కిలోల లోపు ఉంటే సాధారణ కాన్పు చేయవచ్చని, ఆపైన బరువు ఉంటే శస్త్రచికిత్సకు ప్రాధాన్యత ఇస్తారన్నారు. సదరు గర్భిణి శస్త్రచికిత్సకు ఒప్పుకోకపోవడంతో బుధవారం రాత్రి 6 గంటల పాటు తాము, సిబ్బంది శ్రమించి సాధారణ కాన్పు చేశామని, తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారని చెప్పారు. గురువారం సాయంత్రం మరో మహిళకు కూడా సాధారణ కాన్పులో 3 కిలోల బిడ్డ జన్మించినట్టు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పేర్ని నానిపై తుళ్లూరు స్టేషన్లో ఫిర్యాదు
[ 03-06-2024]
ఓట్ల లెక్కింపు విషయంలో అధికారులను బెదిరించే విధంగా వ్యాఖ్యలు చేసిన మచిలీపట్నం ఎమ్మెల్యే, వైకాపా జిల్లా అధ్యక్షుడు పేర్ని వెంకట్రామయ్య(నాని)పై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరుతూ గుంటూరు జిల్లా తుళ్లూరు పోలీస్స్టేషన్లో ఆదివారం తెదేపా నాయకులు ఫిర్యాదు చేశారు. -
రేపే తీర్పు...
[ 03-06-2024]
అడుగడుడునా ఇనుప కంచెలు, బారికేడ్లు, పహారా కాస్తున్న సాయుధ దళాలు.. ఇదీ స్ట్రాంగు రూంల వద్ద ప్రస్తుత పరిస్థితి. మంగళవారం సార్వత్రిక ఎన్నికల ఫలితాల ఉత్కంఠకు తెరపడనుంది. -
అల్లాడుతున్నా.. అడిగేదెవడబ్బా..!
[ 03-06-2024]
ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించడం స్థానిక సంస్థల బాధ్యత. అవి ఏనాడూ పట్టించుకున్న పాపాన పోలేదు. ఈ పరిస్థితిని సొమ్ము చేసుకునేందుకు కొంతమంది ప్రైవేటు వ్యక్తులు ఉమ్మడి కృష్ణాజిల్లావ్యాప్తంగా ఇబ్బడిముబ్బడిగా నీటిశుద్ధి కేంద్రాలను నెలకొల్పారు. -
పారదర్శకంగా లెక్కింపు ప్రక్రియ: కలెక్టర్
[ 03-06-2024]
ఓట్ల లెక్కింపు ప్రక్రియను పారదర్శక రీతిలో విజయవంతంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డీకే బాలాజీ సిబ్బందికి సూచించారు. -
వారసుడు కావాలని వేధింపులు.. వివాహిత బలవన్మరణం
[ 03-06-2024]
ఆకాశమే హద్దుగా మహిళలు అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్న నేటి రోజుల్లో.. ఆడ పిల్లలను చులకనగా చూసే పరిస్థితి ఇంకా పోలేదు. -
ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం
[ 03-06-2024]
‘ఎన్నికల ప్రక్రియ చివరి ఘట్టానికి చేరుకుంది. ఓట్ల లెక్కింపు పూర్తి చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు’ జిల్లా ఎన్నికల అధికారి ఎస్.డిల్లీరావు తెలిపారు. ఎన్నికల కౌంటింగ్ ఏర్పాట్లపై ఆదివారం కలెక్టరేట్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. -
4న దేశమంతా ఏపీ వైపే చూస్తుంది: బాలశౌరి
[ 03-06-2024]
నిజమే.. ఎన్నికల ఫలితాల రోజు దేశమంతా రాష్ట్రం వైపే చూస్తుందని మచిలీపట్నం ఎంపీ, జనసేన అభ్యర్థి వల్లభనేని బాలశౌరి ఎద్దేవా చేశారు. -
నాలుగంచెల భద్రత.. నిశితంగా తనిఖీలు
[ 03-06-2024]
మచిలీపట్నం కృష్ణా యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద నాలుగంచెల భద్రత ఏర్పాటు చేసినట్లు ఎస్పీ నయీంఅస్మి తెలిపారు. -
నీరులేక బోసిపోయిన పోలవరం కాలువ
[ 03-06-2024]
జూన్ నెల ప్రారంభమైనప్పటికీ ప్రభుత్వం పట్టిసీమ నీరు వదలకపోవడంతో పోలవరం కాలువ మీద ఆధారపడి ఖరీఫ్లో సాగు చేసే రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
దాడులకు పాల్పడితే సహించం: కొల్లు
[ 03-06-2024]
దాడులకు పాల్పడితే సహించేది లేదని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు, మచిలీపట్నం కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. -
ఐదంచెల భద్రత.. డ్రోన్లతో నిఘా..
[ 03-06-2024]
సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ సజావుగా సాగేందుకు, ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా పక్కాగా ఏర్పాట్లు చేశాం. -
తోడేస్తున్నారు.. వాడేస్తున్నారు..!
[ 03-06-2024]
ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయిన పట్టణీకరణ, విచ్చలవిడిగా నీటి వాడకం వల్ల భూగర్భజలం అడుగంటిపోతోంది. దీనికి బెంగళూరే ఒక ఉదాహరణ. ఇటీవల నీటి కొరతతో గుక్కెడు నీటి కోసం ప్రజలు విలవిలలాడిపోయారు. -
ఇంటికి చేరిన సతీష్కుమార్
[ 03-06-2024]
అజిత్సింగ్నగర్లో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిపై గులకరాయితో దాడి చేసిన కేసులో నిందితుడైన వేముల సతీష్కుమార్ ఆదివారం సాయంత్రం ఇంటికి చేరుకున్నారు. -
నేటి నుంచి రవాణా వాహనాల దారి మళ్లింపు
[ 03-06-2024]
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఈనెల 4వ తేదీన ఓట్ల లెక్కింపు సందర్భంగా ప్రయాణికులు, వాహనదారులకు ఇబ్బందులు తలెత్తకుండా ట్రాఫిక్ మళ్లింపు చేపడుతున్నట్లు గుంటూరు జిల్లా ఎస్పీ తుషార్ దూడి ఆదివారం తెలిపారు. -
రేపే ఓట్ల లెక్కింపు..
[ 03-06-2024]
సార్వత్రిక ఎన్నికల ఘట్టంలో కీలకమైన ఓట్ల లెక్కింపు ప్రక్రియకు మరి కొన్ని గంటలే గడువు ఉంది. ఈ నెల 4వ తేదీన ఓట్ల లెక్కింపు నేపథ్యంలో కౌంటింగ్ అధికారులు, సిబ్బంది నియామక రెండో ర్యాండమైజేషన్ను నగరంలోని కలెక్టరేట్లో ఆదివారం నిర్వహించారు. -
‘క్రిమినల్ ఆలోచనలతో వైకాపా నాయకుల సర్వేలు’
[ 03-06-2024]
వైసీపీ క్యాడర్ నైరాశ్యం చెందకుండా ఉండేందుకే ఆరా మస్తాన్ సర్వే ఫలితాలు అనుకూలంగా ఇప్పించారని తెదేపా ఉత్తరాంధ్ర ఇన్ఛార్జి, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అన్నారు. -
అదిరే... అదిరే
[ 03-06-2024]
మున్సిపల్ ఎంప్లాయిస్ కాలనీ ఎ ప్లస్ కన్వెన్షన్లో ఆదివారం రాత్రి జేడీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్యాషన్ టెక్నాలజీ సంస్థ ఆధ్వర్యంలో జేడీ యాన్యువల్ డిజైన్ అవార్డ్సు-2024 కార్యక్రమాన్ని నిర్వహించారు.