వాహన తనిఖీల్లో రూ.1.65 లక్షలు పట్టివేత
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో రాజోలి శివారులోని సుంకేసుల డ్యామ్ వద్ద నిర్వహించిన వాహన తనిఖీల్లో రూ.1.65 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.
రాజోలి: లోక్సభ ఎన్నికల నేపథ్యంలో రాజోలి శివారులోని సుంకేసుల డ్యామ్ వద్ద నిర్వహించిన వాహన తనిఖీల్లో రూ.1.65 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ప్రత్యేక తనిఖీ బృందం సభ్యులు స్వాధీనం సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. ఎస్ఎస్ బృందం, ఐటీబీటీ బృందం సభ్యులు వాహనాలను తనిఖీ చేస్తుండగా, ఎలాంటి పత్రాలు లేకుండా కర్నూలు జిల్లా మునగాలకు చెందిన తిరుమలేశ్ రూ. లక్ష, రాజోలి గ్రామానికి చెందిన ఖలీల్ రూ.65 వేలు తీసుకెళ్తున్నట్లుగా గుర్తించారు. వారి నుంచి నగదును స్వాధీనం చేసుకొని పోలీసులకు అప్పగించినట్లుగా బృందం సభ్యులు తెలిపింది. తనిఖీల్లో లక్ష్మినారాయణ, వీరన్న, నాగేశ్వర్రావ్, నాగరాజు తదితర అధికారులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మృత్యుశకటం
[ 01-06-2024]
జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి చౌరస్తా సమీపంలోని పెట్రోలు బంకు వద్ద శుక్రవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. -
ఏడాదైనా.. సంబరాల చెల్లింపుల్లేవ్!
[ 01-06-2024]
గత ఏడాది తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఉత్సవాలను నిర్వహించింది. ఈ నేపథ్యంలో నీటిపారుదల రంగంలో పురోభివృద్ధిని చాటి చెప్పేందుకు చెరువుల పండుగ ఏర్పాటు చేసింది. -
ఇంటర్ విద్యార్థులకు సమస్యల స్వాగతం
[ 01-06-2024]
వేసవి సెలవుల అనంతరం శనివారం నుంచి ఇంటర్ తరగతులు పున[ఃప్రారంభం కానున్నాయి. జిల్లాలో పలు ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో సమస్యలు తిష్ఠ వేశాయి. -
కబ్జాదారుల కన్ను..మాయమవుతున్న కుంట
[ 01-06-2024]
కల్వకుర్తి పట్టణంలో విలువైన ప్రభుత్వ స్థలాలను యథేచ్ఛగా కబ్జాచేసి నకిలీ పత్రాలు సృష్టిస్తున్నారు. అవి తక్కువ ధరకు అమాయక ప్రజలకు అంటగడుతూ మోసాలకు తెరలేపుతూ సొమ్ము చేసుకుంటున్నారు -
జాబ్ వచ్చిందంటే.. బతుకు బితుకు
[ 01-06-2024]
జూన్... తీవ్రమైన ఎండ వేడిని దాటి వర్షపు చినుకులతో వాతావరణం చల్లబడి అందరికీ హాయినిచ్చే నెల. పిల్లలను చదివించే తల్లిదండ్రులు, పంటలు సాగు చేసే అన్నదాతలకు మాత్రం ముచ్చెమటలు పట్టిస్తుంది. -
తెలం‘గాన’మే పరిషత్తు నినాదం
[ 01-06-2024]
ఆనాడు నిజాం పరిపాలన కాలంలో అక్షరాస్యత అంతంత మాత్రమే. ఉర్దూకు అన్నింటా ప్రాధాన్యత. తెలుగులో మాట్లాడితే నేరం. -
సైబర్ మోసం: రూ.2.58 లక్షలు మాయం
[ 01-06-2024]
సైబర్ మోసాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. తాజాగా వాట్సప్ గ్రూపులో వచ్చిన లింక్ క్లిక్ చేయడంతో క్రెడిట్ కార్డుల్లోని రూ.లక్షల నగదు మాయమైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. -
దొంగల బీభత్సం
[ 01-06-2024]
వేసవి కాలం సెలవులు, ఎన్నికల విధుల్లో పోలీసులు బిజీగా ఉండటంతో దొంగలు బీభత్సం సృష్టించారు. -
ఐదు టేబుల్స్పై ఓట్ల లెక్కింపు
[ 01-06-2024]
మహబూబ్నగర్ స్థానిక సంస్థల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఫలితంపై రేపు ఉత్కంఠకు తెరపడనుంది. -
ఇసుక రవాణాలో అదనపు దందా
[ 01-06-2024]
జిల్లాలో ప్రభుత్వ పనుల కోసం ఇసుక అవసరం ఉంది. ఆయా గుత్తేదారులు పనులు వివరాలు సమర్పించి అధికారుల అనుమతితో ఇసుకను తరలించుకోవచ్చు.
తాజా వార్తలు (Latest News)
-
అమ్మతోడు ఆ రోజు నేను లేను.. తొడగొట్టినోళ్లు హడలెత్తుతున్నారు
-
నాగ్పుర్లో 56 డిగ్రీలు నిజం కాదు.. వాతావరణ శాఖ స్పష్టత
-
పవన్కల్యాణ్ విజయం కోరుతూ.. మోకాళ్లపై తిరుమల మెట్లెక్కిన యువతి
-
రివ్యూ: కీచురాళ్ళు.. మలయాళ థ్రిల్లర్ తెలుగు ప్రేక్షకులను మెప్పించిందా?
-
కాకరేపుతున్న పోస్టల్ బ్యాలెట్ ఓట్లు
-
ప్రియుడిని బంధించి ప్రియురాలిపై హోంగార్డు అత్యాచారం