Chandrababu: జగన్ ప్యాలెస్ కొల్లగొడితే పేదల పొట్ట నిండుతుంది: చంద్రబాబు
జగన్ ప్యాలెస్ కొల్లగొడితే పేదల పొట్ట నిండుతుందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గ పరిధిలోని కౌతాళంలో నిర్వహించిన ‘ప్రజాగళం’ సభలో ఆయన ప్రసంగించారు.
మంత్రాలయం: జగన్ ప్యాలెస్ కొల్లగొడితే పేదల పొట్ట నిండుతుందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గ పరిధిలోని కౌతాళంలో నిర్వహించిన ‘ప్రజాగళం’ సభలో ఆయన ప్రసంగించారు. సామాజిక సమీకరణల ప్రకారం కర్నూలు జిల్లాలో టికెట్లు ఇచ్చామన్నారు. వైకాపాను చిత్తు చిత్తుగా ఓడించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని, ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రాయలసీమలో 102 ప్రాజెక్టులను రద్దు చేసిన దుర్మార్గుడు సీఎం జగన్ అని చంద్రబాబు విమర్శించారు. ఆర్డీఎస్ ద్వారా ఒక్క ఎకరాకు కూడా నీళ్లు ఇవ్వలేదని మండిపడ్డారు.
‘‘ బడుగు జీవుల రక్తం తాగే వ్యక్తులు బాలనాగిరెడ్డి, సాయిప్రతాప్రెడ్డి. సీఎం జగన్ చెప్పేవన్నీ అబద్ధాలు.. చేసేవన్నీ మోసాలే. ఉద్యోగాలు ఇవ్వకుండా జే బ్రాండ్ మద్యం, గంజాయి ఇచ్చారు. తాగునీరు ఎక్కడ ఉంటే అక్కడి ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటారు. పక్కనే తుంగభద్ర నది ఉన్నా.. ఈ ప్రాంత ప్రజలకు తాగడానికి నీళ్లు లేవు. జగన్ను నమ్మి రాయలసీమ ప్రజలు మోసపోయారు. ఎన్డీయే కూటమి వల్లే మంత్రాలయం అభివృద్ధి చెందుతుంది’’ అని చంద్రబాబు భరోసా ఇచ్చారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆగని వైకాపా దాడులు.. అరాచకం అంతానికి పోటెత్తిన ఓటర్లు
పోలింగ్ రోజున వైకాపా నేతల తీరుపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఓవైపు పోలింగ్ కొనసాగుతున్నా.. వారి ప్రలోభాల పర్వం మాత్రం ఆగడం లేదు. -
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు.. ఉదయం 11 గంటల వరకు పోలింగ్ శాతం ఇలా..
తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ సందడి కొనసాగుతోంది. ఉదయం 11 గంటల వరకు ఏపీలో 23.10 శాతం, తెలంగాణలో 24.31 శాతం పోలింగ్ నమోదైంది. -
క్యూలో రమ్మని చెప్పినందుకు.. ఓటరుపై వైకాపా అభ్యర్థి దాడి
వైకాపా నేతల అరాచకాలకు అంతేలేకుండా పోతోంది. ఓటేసేందుకు క్యూ లైన్లో రావాలని చెప్పినందుకు.. ఓ ఓటరుపై తెనాలి వైకాపా అభ్యర్థి శివకుమార్ చేయి చేసుకున్నారు. -
దాడులపై ఈసీ చర్యలు తీసుకోవాలి: వైఎస్ షర్మిల
కడప పార్లమెంటు పరిధిలో జరుగుతున్న దాడులపై ఈసీ చర్యలు తీసుకోవాలని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) డిమాండ్ చేశారు. -
భారీ కాన్వాయ్తో గోపిరెడ్డి హల్చల్.. ఎన్నికల నిబంధనల ఉల్లంఘన
నరసరావుపేటలో వైకాపా అభ్యర్థి గోపిరెడ్డి శ్రీనివాస్రెడ్డి హల్చల్ చేశారు. భారీ కాన్వాయ్తో పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. -
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు.. ఉదయం 9 గంటల వరకు పోలింగ్ శాతం ఇలా..
తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ సందడి కొనసాగుతోంది. ఉదయం 9 గంటల వరకు ఏపీలో 9.05శాతం, తెలంగాణలో 9.51 శాతం పోలింగ్ నమోదైంది. -
అన్నమయ్య జిల్లా దలవాయిలో ఈవీఎంల ధ్వంసం.. నిలిచిన పోలింగ్
పోలింగ్ రోజున వైకాపా నేతల దౌర్జన్యాలు పెచ్చుమీరుతున్నాయి. కట్టుదిట్టమైన భద్రత ఉన్నా బలవంతంగా పోలింగ్ కేంద్రాల్లోకి చొరపడి అరాచకాలకు ఒడిగడుతున్నారు. -
ఏపీలో ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖులు
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది. పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. -
తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్న పోలింగ్
తెలుగు రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఏపీలోని మొత్తం 175 శాసనసభ, 25 లోక్సభ స్థానాలకు, తెలంగాణలోని 17 లోక్సభ నియోజకవర్గాల్లో పోలింగ్ నిర్వహిస్తున్నారు. -
వైకాపా నేతల అరాచకాలు.. పలుచోట్ల ఏజెంట్లపై దాడులు
AP Assembly Elections: తెలుగు రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. తెలంగాణలో ఓటింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. -
ఏపీలో రికార్డు స్థాయిలో పోలింగ్లో పాల్గొనాలి: ప్రధాని మోదీ
AP Assembly Elections: ఏపీ అసెంబ్లీ సహా దేశవ్యాప్తంగా జరుగుతున్న లోక్సభ ఎన్నికల్లో ఓటర్లు పెద్ద ఎత్తున పాల్గొనాలని ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. -
రౌడీయిజం, గూండాయిజంతో రెచ్చిపోతే ఊరుకునేది లేదు: చంద్రబాబు
తెదేపా అధినేత చంద్రబాబు తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. సతీమణి భువనేశ్వరితో కలిసి ఉండవల్లిలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రానికి... -
పీలేరులో తెదేపా ఏజెంట్ల కిడ్నాప్!
చిత్తూరు జిల్లా పీలేరులో ముగ్గురు ఏజెంట్లను కిడ్నాప్ చేశారంటూ తెదేపా ఈసీకి ఫిర్యాదు చేసింది. వారిని పోలింగ్ కేంద్రాల్లోకి చేరుకోలేని ప్రాంతంలో వదిలారని ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లింది. -
పోలింగ్ కేంద్రంలో తెదేపా ఏజెంట్లపై దాడి
పల్నాడు జిల్లా రెంట చింతల మండలం రెంటాలలో ఇద్దరు తెదేపా ఏజెంట్లపై వైకాపా వర్గీయులు దాడి చేశారు. -
చంపేసి, శవాన్ని పోలింగ్ కేంద్రానికి పంపితే దిక్కెవరు?
‘తెదేపాకు ఏజెంట్గా కుర్చుంటావా.. చంపి శవాన్ని పోలింగ్ కేంద్రానికి పంపితే దిక్కెవరు’ అంటూ తెదేపా సానుభూతిపరుడిపై వైకాపా నేతలు దాడికి యత్నించారు. -
తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభమైన సార్వత్రిక ఎన్నికల పోలింగ్
తెలుగు రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఓటు వేసేందుకు ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. -
మాకిదే మొదటి ఓటు.. కొనలేదు ఏ నోటు
కూటికి పేదలైనా.. గుణంలో మేటి అనిపించుకున్నారు గుంటూరు కాకుమానువారితోట వాసులు. ‘మా ఓటు అమ్మబడదు’ అని వారి గుడిసెల వద్ద ఇలా ఫ్లెక్సీలు అంటించారు. -
పోలింగ్ కేంద్రాల్లో వైకాపా రంగులా?
తిరుపతిలోని పోలింగ్ కేంద్రాల్లో అధికార పార్టీ రంగులు పోలిన షామియానాలు వేయడంపై కూటమి నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. -
ప్రతి ఓటూ వజ్రాయుధమే..
ఒక్క ఓటు.. దాని విలువ ఐదేళ్లు.. మన పిల్లలు 5 తరగతులు చదివినంత కాలం.. వారికి మంచి విద్యను అందించాల్సిన ప్రభుత్వం ఎంతో చేయగలిగే కీలక సమయం.. మన పిల్లలు ఇంజినీరింగ్ డిగ్రీ పూర్తిచేయడం కన్నా ఎక్కువ సమయం.. వా -
ఇలా వెళితే, 15 నిమిషాల్లోనే ఓటు వేయొచ్చు
ఓటు ఉన్నా.. చాలామంది ఆసక్తి చూపించకుండా ఇంటికే పరిమితం అవుతుంటారు. కొందరైతే వరుస సెలవులు రావడంతో కుటుంబ సభ్యులతో కలిసి విహార యాత్రకు వెళుతుంటారు. -
ఓటేయడానికి వెళ్తున్నారా?.. ఈ జాగ్రత్తలు పాటించండి!
ఓటేయడానికి పోలింగ్ కేంద్రానికి వెళ్తున్నారా? అయితే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించండి. ఓటు హక్కు సక్రమంగా వినియోగించుకోండి. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయండి.
తాజా వార్తలు
-
నీ ఓటు ఎటువైపు పోవాలో నీ చేతుల్లోనే ఉంది.. ఓటు విలువ చెప్పిన హీరోలు
-
గురుద్వారలో మోదీ సేవ.. భక్తులకు స్వయంగా వడ్డించిన ప్రధాని
-
పాత మిత్రుడు కనిపించగానే ధోనీ ఏం చేశాడంటే..!
-
పుతిన్ కీలక నిర్ణయం.. రక్షణ మంత్రిగా షోయిగు తొలగింపు
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 400 పాయింట్లు కుంగిన సెన్సెక్స్
-
నంద్యాల పర్యటనపై క్లారిటీ ఇచ్చిన అల్లు అర్జున్