తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షులుగా పలువురి నియామకం
తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షులుగా కేఈ ప్రభాకర్, ఏరాసు ప్రతాప్రెడ్డి, ఆర్.జితేంద్రగౌడ్, వీఎస్ అమీర్బాబు, ఎం.వెంకటేశ్వరరావు, చీరాల గోవర్ధన్రెడ్డిలను నియమించినట్టు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.అచ్చెన్నాయుడు బుధవారం వెల్లడించారు.
ఈనాడు డిజిటల్, అమరావతి: తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షులుగా కేఈ ప్రభాకర్, ఏరాసు ప్రతాప్రెడ్డి, ఆర్.జితేంద్రగౌడ్, వీఎస్ అమీర్బాబు, ఎం.వెంకటేశ్వరరావు, చీరాల గోవర్ధన్రెడ్డిలను నియమించినట్టు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.అచ్చెన్నాయుడు బుధవారం వెల్లడించారు. వీరితోపాటు పదిమందిని పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శులుగా, 12మందిని కార్యదర్శులుగా నియమించారు. కార్యనిర్వాహక కార్యదర్శులుగా.. భూమా బ్రహ్మానందరెడ్డి, పూల నాగరాజు, జి.లక్ష్మిరెడ్డి, మెట్టుకూరు ధనుంజయరెడ్డి, కత్తెర సురేష్, తమ్మినేని నటేష్చౌదరి, మల్లెల రాజేష్నాయుడు, కాకరవాడ చిన్న వెంకటస్వామి, కర్రి సాయికృష్ణ, చమరపాకు దివాకర్రెడ్డిలను నియమించారు. కార్యదర్శులుగా.. నంద్యాల కొండారెడ్డి, వాసంశెట్టి సత్య, సాకె గంపన్న, ఎస్ఎండీ ముస్తక్ హుస్సేన్, కృష్ణ చైతన్యయాదవ్, రావెల్ల వీరేంద్ర చౌదరి, తూగుట్ల మధుసూధన్రెడ్డి, యలగల నూకాలమ్మ, కె.హరిచంద్రరెడ్డి, ఎల్సీవీ రమణరెడ్డి, జి.సూర్యనారాయణ, కంటె కేశవరావులను ఎంపిక చేశారు. తెదేపా అధినేత చంద్రబాబు ఆదేశాల మేరకు ఈ నియామకాలు చేపట్టినట్టు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.
లోక్సభ నియోజకవర్గాలైన అనంతపురానికి కె.ఈరన్న.. చిత్తూరుకు సీఆర్ రాజన్, శ్రీరామినేని చంద్రప్రకాశ్.. అరకు సీటుకు టి.హర్షవర్ధన్ప్రసాద్లను ఎన్నికల సమన్వయకర్తలుగా నియమించింది. శాసనసభ స్థానాలైన పాతపట్నానికి కె.రాజబాబు, గన్నవరానికి ఎం.వెంకటేశ్వరరావు, తిరువూరుకు కె.విజయబాబు, జగ్గయ్యపేటకు యంవీఆర్ చౌదరిలను ఎంపిక చేసింది. మైనారిటీ సెల్ కార్యదర్శిగా సయ్యద్ మెహతాజ్బేగం, తెలుగు యువత ప్రధానకార్యదర్శిగా బి.కుబేరనాథ్లను నియమించింది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అందరికీ థాంక్స్.. సినీ కుటుంబ సభ్యుల ప్రేమ కదిలించింది: పవన్ లేఖ
ఏపీ ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఓ లేఖను విడుదల చేశారు. -
గొడవలు అరికట్టండి.. సీఎస్, డీజీపీ, సీఈవోకు హైకోర్టు ఆదేశాలు
ఏపీలో హింసాత్మక ఘటనలపై గురువారం హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. అల్లర్లు జరగకుండా సీఎస్, డీజీపీని ఆదేశించాలని పిటిషనర్ కోర్టుకు విజ్ఞప్తి చేశారు -
ఏపీలో హింసాత్మక ఘటనలపై ఈసీకి సీఎస్, డీజీపీ వివరణ
కేంద్ర ఎన్నికల సంఘం ఎదుట ఏపీ సీఎస్ జవహర్రెడ్డి, డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా హాజరయ్యారు. -
వైకాపా రౌడీల దౌర్జన్యం.. తెదేపాకు ఓటు వేశారని దాడి!
పోలింగ్ పూర్తయినా వైకాపా రౌడీమూకల ఆగడాలు ఆగట్లేదు. విశాఖపట్నం నూకాలమ్మ ఆలయం వద్ద దౌర్జన్యానికి పాల్పడ్డారు. -
పల్నాడును వైకాపా నేతలు రావణకాష్ఠంలా మార్చారు: యరపతినేని
ఎన్నికలకు ముందు, ఆ తర్వాత వైకాపా నేతలు పల్నాడును రావణకాష్ఠంలా మార్చారని గురజాల తెదేపా అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ఆరోపించారు. -
పులివర్తి నానిపై హత్యాయత్నం.. ప్రధాన నిందితులు అరెస్ట్
చంద్రగిరి నియోజకవర్గ కూటమి అభ్యర్థి పులివర్తి నానిపై హత్యాయత్నం కేసులో పోలీసులు పురోగతి సాధించారు. -
135 సీట్లతో కూటమి అధికారంలోకి రావడం ఖాయం: మాజీ మంత్రి సోమిరెడ్డి
ఓటమి భయంతోనే వైకాపా నాయకులు దాడులకు పాల్పడుతున్నారని తెదేపా నేత సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. -
దిల్లీ చేరుకున్న ఏపీ సీఎస్, డీజీపీ.. మధ్యాహ్నం ఈసీ ముందుకు..
ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) జవహర్రెడ్డి, డీజీపీ హరీశ్కుమార్ గుప్తా దిల్లీ చేరుకున్నారు. ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో జరిగిన హింసాత్మక ఘటనలపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) వారిని వివరణ కోరిన విషయం తెలిసిందే. -
పల్నాడు జిల్లాలో తనిఖీలు.. వైకాపా నేతల ఇళ్లలో పెట్రోల్ బాంబులు
పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పిన్నెల్లిలో బాంబుల కలకలం రేగింది. వైకాపా నేతల ఇళ్లలో నాటు బాంబులు, పెట్రోల్ బాంబులను పోలీసులు గుర్తించారు. -
తెదేపా నేత నక్కా ఆనందబాబు గృహనిర్బంధం
తెదేపా నేత నక్కా ఆనందబాబును పోలీసులు గృహనిర్బంధం చేశారు. మాచర్ల వెళ్లకుండా వసంతరాయపురంలోని ఆయన ఇంటి వద్ద భారీగా మోహరించారు. -
తప్పించారా.. తప్పించుకున్నారా?: పులివర్తి నానిపై దాడి ఘటనలో పోలీసుల వైఫల్యం
చంద్రగిరి తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నానిపై దాడికి పాల్పడిన దుండగులు తప్పించుకున్నారా లేక పోలీసులు తప్పించారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
పోలింగ్ బూత్లో మాజీ ఎమ్మెల్యే మద్దాళికి ఘోర పరాభవం
గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో పోలింగ్ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మద్దాళి గిరిధర్కు మహిళల నుంచి ఘోర పరాభవం ఎదురైన ఘటన సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తోంది. -
వైకాపా నేతలకు.. తిరుపతి ఎస్పీ భయపడుతున్నారు
వైకాపా నేతలను చూసి తిరుపతి ఎస్పీ కృష్ణకాంత్ పటేల్ భయపడుతున్నారని తెదేపా అభ్యర్థి పులివర్తి నాని సతీమణి పులివర్తి సుధారెడ్డి విమర్శించారు. -
ఎన్ఆర్ఐల సమస్యలు పరిష్కరిస్తాం: చంద్రబాబు
విదేశాల నుంచి వ్యయ ప్రయాసలకోర్చి స్వరాష్ట్రానికి వచ్చి పోలింగ్ ప్రక్రియలో పాల్గొనడం అనన్యసామాన్యమని తెదేపా అధినేత చంద్రబాబు ప్రవాసాంధ్రులను కొనియాడారు. -
భాజపా అభ్యర్థుల గెలుపు ఖాయం
రాష్ట్రంలోని పది అసెంబ్లీ, ఆరు లోక్సభ నియోజకవర్గాల్లో భాజపా అభ్యర్థుల గెలుపు ఖాయమని ఆ పార్టీ విస్తారక్లు రాష్ట్ర నాయకత్వానికి నివేదించారు. -
తెదేపా కార్యకర్త పీక కోసిన వైకాపా అరాచకం
ఏలూరు నగరానికి చెందిన ఓ యువకుడు తెదేపాకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ ఆయన పీక కోసేందుకు కొందరు వైకాపా కార్యకర్తలు ప్రయత్నించారు. -
ఏపీలో వచ్చేది ఎన్డీయే ప్రభుత్వమే
ఆంధ్రప్రదేశ్లో వంద శాతం ఎన్డీయేనే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ధీమా వ్యక్తంచేశారు. బుధవారం ఆయన దిల్లీలోని తన నివాసంలో విలేకర్లతో మాట్లాడారు. -
ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తిపై అనర్హత వేటు
ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తిపై అనర్హత వేటు పడింది. వైకాపా తరఫున ఎమ్మెల్సీగా ఎన్నికైన ఆయన ఇటీవల ఆ పార్టీని వీడి, తెదేపాలో చేరారు. -
పిన్నెల్లి సోదరుల్ని ఎందుకు అరెస్టు చేయలేదు?
పోలింగ్ సమయంలో, అనంతరం రాష్ట్రవ్యాప్తంగా వైకాపా మూకలు పెద్దఎత్తున అరాచకం సృష్టించాయని... 119 విధ్వంస ఘటనలు చోటుచేసుకొన్నాయని తెదేపా నేతలు ధ్వజమెత్తారు. -
సంక్షిప్త వార్తలు (9)
తెదేపా అధినేత చంద్రబాబు గురువారం కొల్హాపుర్, షిర్డీల్లో పర్యటించనున్నారు. హైదరాబాద్లోని బేగంపేట ఎయిర్పోర్టు నుంచి విమానంలో కొల్హాపుర్ చేరుకుని మహాలక్ష్మీ అమ్మవారిని సందర్శిస్తారు. -
చర్యలు మొదలయ్యాయి!
పోలింగ్ సమయంలో, అనంతరం రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున చెలరేగిన హింసాత్మక ఘటనలకు సంబంధించి చర్యలు మొదలయ్యాయని.. అందులో భాగంగానే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్రెడ్డి, డీజీపీ హరీష్కుమార్గుప్తాల్ని దిల్లీ వచ్చి వివరణ ఇవ్వాలని ఈసీ ఆదేశించిందని రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్నజీర్ చెప్పినట్లు ఎన్డీయే నేతలు వెల్లడించారు.
తాజా వార్తలు
-
ఆ ప్రచారాన్ని ఖండిస్తున్నాం: సినిమా ప్రదర్శనల నిలిపివేతపై టీఎఫ్పీసీ క్లారిటీ
-
వన్ టూ త్రీ ఫోర్.. ఇప్పటికీ అవే నాలుగంకెల పిన్స్!
-
వారి బలహీనతే.. పీవోకేపై పట్టు కోల్పోయేలా చేసింది: జైశంకర్
-
ఐడీఎఫ్ పొరపాటు.. సొంత సైనికులను కోల్పోయిన ఇజ్రాయెల్
-
నగరంలో భారీ వర్షం.. కుంగిన నాలాలు.. జలమయమైన రోడ్లు
-
అలాంటి వాడినే పెళ్లి చేసుకుంటా: జాన్వీ కపూర్