Revanth Reddy: సోనియా, రాహుల్తో రేవంత్ భేటీ.. ప్రమాణస్వీకారానికి ఆహ్వానం
తెలంగాణకు కాబోయే సీఎం రేవంత్రెడ్డి (Revanth Reddy) దిల్లీ పర్యటన కొనసాగుతోంది. తన ప్రమాణస్వీకారానికి రావాల్సిందిగా కాంగ్రెస్ (Congress) అగ్రనేతలను ఆయన ఆహ్వానిస్తున్నారు.
దిల్లీ: తెలంగాణకు కాబోయే సీఎం రేవంత్రెడ్డి (Revanth Reddy) దిల్లీ పర్యటన కొనసాగుతోంది. తన ప్రమాణస్వీకారానికి రావాల్సిందిగా కాంగ్రెస్ (Congress) అగ్రనేతలను ఆయన ఆహ్వానిస్తున్నారు. బుధవారం ఉదయం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) కేసీ వేణుగోపాల్తో సమావేశమైన రేవంత్.. ఆ తర్వాత అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్, ప్రియాంకలను కలిశారు. ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఆహ్వానించిన అనంతరం మంత్రివర్గ కూర్పు, ఇతర అంశాలపై వారితో ఆయన చర్చించారు. రాహుల్తో సుమారు 50 నిమిషాల పాటు వివిధ అంశాలపై రేవంత్ చర్చలు జరిపారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
![img](https://assets.eenadu.net/_assets/_images/banners/general-ele-1.png)
![img](https://assets.eenadu.net/_assets/_images/banners/general-ele-6.png)
![img](https://assets.eenadu.net/_assets/_images/banners/general-ele-7.png)
![img](https://assets.eenadu.net/_assets/_images/banners/general-ele-4.png)
తాజా వార్తలు
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..