తబలా వాయించి.. గిన్నిస్కు ఎక్కి..!
భారతీయ సంగీతంలో తబలా వాద్యం ప్రత్యేకమైంది. ఈ తబలాను నేర్పుగా వాయిస్తూ అందరి చేత ఔరా అనిపిస్తున్నారు కర్ణాటకకు చెందిన చేతన్కుమార్. తబలాను వాయించడంలో విశేష ప్రతిభ గడించిన చేతన్ ఇటీవల మహారాష్ట్రలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఏకధాటిగా 4గంటల పాటు తబలా వాయించి గిన్నిస్ రికార్డులో స్థానం సంపాదించారు.
ఇంటర్నెట్ డెస్క్: భారతీయ సంగీతంలో తబలా వాయిద్యం ప్రత్యేకమైంది. ఈ తబలాను నేర్పుగా వాయిస్తూ అందరితోనూ ఔరా అనిపిస్తున్నారు కర్ణాటకకు చెందిన చేతన్కుమార్. తబలాను వాయించడంలో విశేష ప్రతిభ గడించిన చేతన్ ఇటీవల మహారాష్ట్రలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఏకధాటిగా 4గంటల పాటు తబలా వాయించి గిన్నిస్ రికార్డులో స్థానం సంపాదించారు.
ఆయన తబలా వాయిస్తుంటే ఆ సంగీతానికి అక్కడి ప్రేక్షకులంతా మంత్రముగ్ధులవ్వక తప్పదు. ఏటా ఆ రాష్ట్రంలో జరిగే హంపి, దారువాట్లాంటి అనేక ఉత్సవాల్లో చేతన్ పాల్గొని తన తబలా సంగీతంతో భక్తుల్ని అలరిస్తారు. మహారాష్ట్రలోని సోలాపూర్లో ఇటీవల జరిగిన తాలానినాద్ కార్యక్రమంలో ఏకధాటిగా 4గంటల పాటు తబలా వాయించిన చేతన్ గిన్నిస్ రికార్డును నెలకొల్పారు. తబలాను వాయించడమే వృత్తిగా ఎంచుకున్న ఆయన తొలుత డా.అరవింద్కుమార్ వద్ద శిక్షణ పొందారు. తరువాత తుది మెరుగులు దిద్దుకొని మరింత రాటుదేలారు. తబలాను వాయించే విద్యలో ప్రావీణ్యం గడించిన చేతన్ తాను నేర్చుకున్న విద్యను పిల్లలకు ఉచితంగా నేర్పిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
50 కోట్ల ప్రయాణికుల మైలు రాయిని దాటిన హైదరాబాద్ మెట్రో
హైదరాబాద్ మెట్రో 50 కోట్ల ప్రయాణికుల మైలురాయిని దాటింది. ఈ మేరకు ఎండీ ఎన్వీఎస్రెడ్డి వెల్లడించారు. -
సునీత, వైఎస్ షర్మిల పిటిషన్లపై హైకోర్టు కీలక ఆదేశాలు
కడప జిల్లా కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై శుక్రవారం ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
వివేకా హత్య కేసు.. సునీల్ యాదవ్, ఉదయ్కుమార్రెడ్డికి చుక్కెదురు
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితులుగా ఉన్న సునీల్ యాదవ్, ఉదయ్కుమార్రెడ్డికి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఎట్టకేలకు శంషాబాద్ విమానాశ్రయంలో చిక్కిన చిరుత
ఎట్టకేలకు శంషాబాద్ విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన బోనులో చిరుత చిక్కింది. ఐదు రోజులుగా చిరుత కోసం అటవీ శాఖ అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. -
ఆరున్నరేళ్ల పరుగు.. 50 కోట్ల ప్రయాణికులు
హైదరాబాద్ మెట్రోరైలు 50 కోట్ల ప్రయాణికుల మైలురాయిని చేరుకుంది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (03/05/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
చెలరేగిన స్టార్క్.. ముంబయిపై కోల్కతా విజయం
-
119 కోట్లకు టెలికాం సబ్స్క్రైబర్లు.. జియోకు ఎంతమందంటే?
-
రజనీకాంత్- అమితాబ్ ఆలింగనం.. ఫొటోలు వైరల్
-
పాలస్తీనా మద్దతుదారులకు హిమ్స్ సంస్థ సీఈఓ గుడ్న్యూస్
-
3 నెలల్లో 2 కోట్ల ఖాతాలపై వాట్సప్ నిషేధం
-
ఘట్కేసర్లో దారుణం.. ఆస్తికోసం భర్తను గొలుసులతో బంధించి చిత్రహింసలు