Samantha: బంగారం అంటే మెరవాలా?
సమంత పునరాగమనం ఏ సినిమాతో అనేది ఖరారైంది. సొంత నిర్మాణంలోనే ఆ చిత్రం రూపుదిద్దుకోనుంది. ఇటీవలే ఆమె ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ పేరుతో ఓ నిర్మాణ సంస్థని ప్రారంభించిన విషయం తెలిసిందే.
సమంత పునరాగమనం ఏ సినిమాతో అనేది ఖరారైంది. సొంత నిర్మాణంలోనే ఆ చిత్రం రూపుదిద్దుకోనుంది. ఇటీవలే ఆమె ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ పేరుతో ఓ నిర్మాణ సంస్థని ప్రారంభించిన విషయం తెలిసిందే. అందులోనే ఆమె కొత్త చిత్రం ‘మా ఇంటి బంగారం’ తెరకెక్కనుంది. సమంత పుట్టినరోజు సందర్భంగా ఆదివారం ఈ సినిమాని పోస్టర్తోపాటు పేరు ప్రకటించారు. అందులో గన్ చేతపట్టిన గృహిణిగా కనిపిస్తున్నారు సమంత. ‘‘బంగారం అనిపించుకోవాలంటే ప్రతీదీ మెరిసిపోవల్సిన అవసరం లేదు’’ అనే శీర్షికతో ఈ సినిమాని ప్రకటించారు సమంత. ‘శాకుంతలం’, ‘ఖుషి’ చిత్రాల తర్వాత ఆమె చేస్తున్న సినిమా ఇదే. అనారోగ్యం కారణంగా కొన్ని నెలలపాటు విరామం తీసుకున్న ఆమె, మళ్లీ మునుపటిలా నాజూగ్గా సిద్ధమై కెమెరా ముందుకొస్తున్నారు. పలువురు అగ్ర హీరోల సినిమాల విషయంలో సమంత పేరు వినిపించినా, నాయికా ప్రధానమైన సినిమాతోనే ఆమె పునరాగమనం చేస్తున్నారు. ‘మా ఇంటి బంగారం’ చిత్ర దర్శకుడు ఎవరు? ఇతరత్రా విషయాలేమిటనేది మాత్రం ఇంకా బయటికి రాలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రూ.కోటి విరాళమిచ్చిన ధనుష్.. దేనికోసమంటే!
హీరో ధనుష్ (Dhanush) రూ.కోటి విరాళం అందించారు. -
హాలీవుడ్ ‘డ్యూన్..’ వెబ్ సిరీస్లో టబు.. ఏపాత్రలో అంటే!
ప్రముఖ నటి టబు హాలీవుడ్ వెబ్ సిరీస్లో కీలకపాత్రలో నటించనున్నారు. -
ఆయన సలహాను పట్టించుకోని సావిత్రి
ప్రముఖ నటి సావిత్రి (Savitri) దర్శకత్వం వహించిన తొలి చిత్రం ‘చిన్నారి పాపలు’. దీనికి ఎలాగైనా ప్రముఖ రచయిత డి.వి.నరసరాజుతో మాటలు రాయించాలని ఆవిడ ప్రయత్నించారు. -
చరణ్ వల్లే ఆ డిప్రెషన్ నుంచి బయటపడ్డా: ఉపాసన
రామ్ చరణ్ వల్లే ప్రసవానంతర డిప్రెషన్ నుంచి బయటపడినట్లు ఉపాసన తెలిపారు. -
ఈ వారం థియేటర్/ఓటీటీ చిత్రాలివే.. ఇటు ఫన్.. అటు థ్రిల్
ఈ వారం థియేటర్లో, ఓటీటీల్లో సందడి చేసేందుకు పలు సినిమాలు సిద్ధమయ్యాయి. అవేంటంటే? -
ఓటెత్తిన సినీ లోకం
పౌర విధిని నిర్వర్తించడంలో మేం ముందుంటామని మరోసారి చాటి చెప్పింది సినీలోకం. ఉదయం నుంచే పోలింగ్ స్టేషన్లకు చేరుకుని పలువురు సినీ ప్రముఖులు తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. -
ముగిసిన త్రిష ఐడెంటిటీ
గతేడాది ‘లియో’తో మంచి విజయాన్ని అందుకుంది కథానాయిక త్రిష. పరిశ్రమకి వచ్చి రెండు దశాబ్దాలైనా ఇప్పటికీ తన అందం అభినయంతో మెప్పిస్తున్న ఈ భామ.. ప్రస్తుతం అగ్రహీరోల సరసన నటిస్తూ తీరిక లేకుండా గడుపుతోంది. -
నేనెంటో చెప్పేది నా పనే..!
అందం, అభినయంతో పాటు ‘మెట్గలా’లాంటి ఫ్యాషన్ వేదికలపై మెరుస్తూ.. అంతర్జాతీయంగా తన పరపతి పెంచుకుంటోంది అగ్ర నాయిక అలియా భట్. త్వరలో ‘జిగ్రా’తో అభిమానుల ముందుకొస్తున్న ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పిన ఆసక్తికర విషయాలివి. -
రజనీ పూర్తి చేశారు
కుర్ర హీరోలతో పోటీ పడుతూ సినిమాలు చేస్తున్నారు అగ్ర కథానాయకుడు రజనీకాంత్. ఒకవైపు ఒప్పుకున్న సినిమాల్ని పూర్తి చేస్తూ... మరోవైపు కొత్త చిత్రాల్ని పట్టాలెక్కిస్తూ మెరుపు వేగం ప్రదర్శిస్తున్నారు. -
కేన్స్ చిత్రోత్సవాల్లో కన్నప్ప టీజర్
‘కన్నప్ప’తో థియేటర్లలో సందడి చేయనున్నారు మంచు విష్ణు. ఆయన టైటిల్ పాత్రలో నటిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమాని ముఖేష్ కుమార్ సింగ్ తెరకెక్కిస్తున్నారు. మోహన్బాబు నిర్మాత. ప్రస్తుతం ముగింపు దశ చిత్రీకరణలో ఉన్న ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. -
టాక్సిక్లోకి మరో అందం?
‘కేజీఎఫ్’ విజయాల తర్వాత కథానాయకుడు యశ్ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘టాక్సిక్’. గీతూ మోహన్దాస్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాని కె.వి.ఎన్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇందులో నయనతార ఓ ప్రధాన పాత్ర పోషించనున్నట్లు ఇప్పటికే వార్తలొచ్చాయి. -
అక్షయ్ సరసన అవకాశం ఎవరికి?
ఈ ఏడాది అరడజనుకు పైగా చిత్రాలతో బిజీగా గడుపుతున్నారు బాలీవుడ్ కథానాయకుడు అక్షయ్ కుమార్. వరుస సినిమాలను పట్టాలెక్కించిన ఈయన దర్శకుడు ప్రియదర్శన్ తెరకెక్కించనున్న హారర్ కామెడీ చిత్రంలో నటించేందుకు పచ్చజెండా ఊపిన సంగతి తెలిసిందే. -
వైవాహిక బంధానికి వీడ్కోలు పలికిన జీవీ ప్రకాశ్, సైంధవి దంపతులు
సంగీత దర్శకుడు, నటుడు జీవీ ప్రకాశ్ తన వైవాహిక బంధానికి వీడ్కోలు పలికాడు. తన భార్య సైంధవితో వీడిపోతున్నట్లు ప్రకటించాడు. -
రష్మిక ‘బీచ్’ ఫొటోషూట్.. అదాశర్మ సినిమా ముచ్చట!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా పంచుకున్న ఫొటోలు మీకోసం..
తాజా వార్తలు (Latest News)
-
దిల్లీ vs లఖ్నవూ.. నేటి మ్యాచ్ ఫలితం ప్లేఆఫ్స్పై ప్రభావమెంత..?
-
టీవీఎస్ ఐక్యూబ్లో 2 కొత్త వేరియంట్లు.. రూ.95 వేలకే బేస్ మోడల్
-
60 ఏళ్లు మించొద్దు.. వేతనం ఇలా - హెడ్ కోచ్ కోసం బీసీసీఐ ప్రకటన
-
సైన్యంపై ఎదురు తిరిగిన పౌరులు..పాక్ ఆక్రమిత కశ్మీర్లో అసలేం జరుగుతోంది..?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1PM
-
ముంబయి ఇండియన్స్లో రెండు వర్గాలు.. కలిసి ప్రాక్టీస్ చేయని ఆటగాళ్లు!