Satyadev: ‘గాడ్సే’.. వచ్చేది ఆరోజే
సత్యదేవ్ కథానాయకుడిగా గోపీ గణేష్ తెరకెక్కించిన యాక్షన్ సినిమా ‘గాడ్సే’. ‘బ్లఫ్ మాస్టర్’ తర్వాత ఈ ఇద్దరి కలయికలో వస్తున్న రెండో చిత్రమిది. సి.కల్యాణ్ నిర్మించారు. ఐశ్వర్య లక్ష్మి కథానాయిక. ఈ సినిమాని మే 20న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.
సత్యదేవ్ కథానాయకుడిగా గోపీ గణేష్ తెరకెక్కించిన యాక్షన్ సినిమా ‘గాడ్సే’. ‘బ్లఫ్ మాస్టర్’ తర్వాత ఈ ఇద్దరి కలయికలో వస్తున్న రెండో చిత్రమిది. సి.కల్యాణ్ నిర్మించారు. ఐశ్వర్య లక్ష్మి కథానాయిక. ఈ సినిమాని మే 20న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ విషయాన్ని చిత్రబృందం బుధవారం అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు సామాజిక మాధ్యమాల వేదికగా ఓ కొత్త పోస్టర్ను పంచుకుంది. అందులో సత్యదేవ్ రెండు తుపాకులు పట్టుకొని సీరియస్గా చూస్తూ ఆసక్తికరంగా కనిపిస్తున్నారు. ‘‘అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునే చిత్రమిది. ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుంది. ఇందులో సత్యదేవ్ చాలా కొత్తగా కనిపిస్తారు. నిర్మాణానంతర పనులు శరవేగంగా జరుగుతున్నాయి’’ అని చిత్ర వర్గాలు తెలిపాయి. ఈ సినిమాకి సునీల్ కశ్యప్ స్వరాలందించారు. ఎస్.సురేష్ ఛాయా గ్రాహకుడిగా వ్యవహరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కియారాకు అరుదైన అవకాశం.. ప్రతిష్ఠాత్మక ఈవెంట్కు ఆహ్వానం
‘భరత్ అనే నేను’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన బాలీవుడ్ నటి కియారా అడ్వాణి. ఆమె అరుదైన అవకాశం దక్కింది. -
‘2గంటల జర్నీ 20 నిమిషాల్లోనే..’ సాధ్యమవుతుందని ఎప్పుడైనా అనుకున్నామా?: రష్మిక
ముంబయిలోని అటల్ సేతుపై ప్రయాణించిన సినీనటి రష్మిక తన అనుభూతిని షేర్ చేసుకున్నారు. -
బికినీలో అనన్య పాండే.. కాబోయే భర్తతో వరలక్ష్మి ఫొటో
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా పంచుకున్న ఫొటోలు మీకోసం.. -
ఓటీటీలోకి ‘షరతులు వర్తిస్తాయి!’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
‘షరతులు వర్తిస్తాయి!’ సినిమా ఓటీటీ విడుదల తేదీ ఖరారైంది. ఏ ఓటీటీలో ఎప్పటినుంచి స్ట్రీమింగ్ అంటే? -
ప్రేక్షకులు చాలా స్మార్ట్.. ‘పుష్ప’ పాత్రను అలా ఏమీ చూడరు: అల్లు అర్జున్
‘పుష్ప’లో తన పాత్ర గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు అల్లు అర్జున్. -
Double Ismart: ‘డబుల్ ఇస్మార్ట్ రీక్యాప్’ థియేటర్లు దద్దరిల్లాయిలా..!
మే 15వ తేదీన ‘డబుల్ ఇస్మార్ట్’కు సంబంధించిన టీజర్ను విడుదల చేయనున్న నేపథ్యంలో పూరి జగన్నాథ్ ఆసక్తికర వీడియోను పంచుకున్నారు
-
Jabardasth Promo: భూమిపైకి వచ్చిన దేవకన్యలు.. రాఘవకు వచ్చాయి తిప్పలు!
ప్రతి గురువారం బుల్లితెర ప్రేక్షకుల్ని అలరిస్తున్న కామెడీ షో ‘జబర్దస్త్ (Jabardasth)’. మే 16న ప్రసారం కానున్న ఎపిసోడ్ ప్రోమో తాజాగా విడుదలై ఆకట్టుకుంటోంది.
-
పిల్లల జీవితాన్ని ఎవరు రిస్క్లో పెట్టమన్నారు: రష్మి
తాండూరులో చిన్నారిపై పెంపుడు కుక్క దాడి చేసిన ఘటనకు సంబంధించి యాంకర్ రష్మిని ఉద్దేశిస్తూ ఎక్స్ వేదికగా పెట్టిన పోస్టులకు ఆమె తిరిగి సమాధానం ఇచ్చారు. -
Dhee Promo: లవర్ బాయ్గా రెచ్చిపోతానంటున్న ఆది.. ‘ఢీ’లో నవ్వులే నవ్వులు
అదిరిపోయే డ్యాన్స్లతో ప్రతి బుధవారం ప్రేక్షకులకు వినోదం పంచుతున్న షో ‘ఢీ - సెలబ్రిటీ స్పెషల్’. మే 15న ప్రసారం కానున్న ఎపిసోడ్కు సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలై ఆకట్టుకుంటోంది.
-
రూ.కోటి విరాళమిచ్చిన ధనుష్.. దేనికోసమంటే!
హీరో ధనుష్ (Dhanush) రూ.కోటి విరాళం అందించారు. -
హాలీవుడ్ ‘డ్యూన్..’ వెబ్ సిరీస్లో టబు.. ఏపాత్రలో అంటే!
ప్రముఖ నటి టబు హాలీవుడ్ వెబ్ సిరీస్లో కీలకపాత్రలో నటించనున్నారు. -
ఆయన సలహాను పట్టించుకోని సావిత్రి
ప్రముఖ నటి సావిత్రి (Savitri) దర్శకత్వం వహించిన తొలి చిత్రం ‘చిన్నారి పాపలు’. దీనికి ఎలాగైనా ప్రముఖ రచయిత డి.వి.నరసరాజుతో మాటలు రాయించాలని ఆవిడ ప్రయత్నించారు. -
చరణ్ వల్లే ఆ డిప్రెషన్ నుంచి బయటపడ్డా: ఉపాసన
రామ్ చరణ్ వల్లే ప్రసవానంతర డిప్రెషన్ నుంచి బయటపడినట్లు ఉపాసన తెలిపారు. -
ఈ వారం థియేటర్/ఓటీటీ చిత్రాలివే.. ఇటు ఫన్.. అటు థ్రిల్
ఈ వారం థియేటర్లో, ఓటీటీల్లో సందడి చేసేందుకు పలు సినిమాలు సిద్ధమయ్యాయి. అవేంటంటే? -
ఓటెత్తిన సినీ లోకం
పౌర విధిని నిర్వర్తించడంలో మేం ముందుంటామని మరోసారి చాటి చెప్పింది సినీలోకం. ఉదయం నుంచే పోలింగ్ స్టేషన్లకు చేరుకుని పలువురు సినీ ప్రముఖులు తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. -
ముగిసిన త్రిష ఐడెంటిటీ
గతేడాది ‘లియో’తో మంచి విజయాన్ని అందుకుంది కథానాయిక త్రిష. పరిశ్రమకి వచ్చి రెండు దశాబ్దాలైనా ఇప్పటికీ తన అందం అభినయంతో మెప్పిస్తున్న ఈ భామ.. ప్రస్తుతం అగ్రహీరోల సరసన నటిస్తూ తీరిక లేకుండా గడుపుతోంది. -
నేనెంటో చెప్పేది నా పనే..!
అందం, అభినయంతో పాటు ‘మెట్గలా’లాంటి ఫ్యాషన్ వేదికలపై మెరుస్తూ.. అంతర్జాతీయంగా తన పరపతి పెంచుకుంటోంది అగ్ర నాయిక అలియా భట్. త్వరలో ‘జిగ్రా’తో అభిమానుల ముందుకొస్తున్న ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పిన ఆసక్తికర విషయాలివి. -
రజనీ పూర్తి చేశారు
కుర్ర హీరోలతో పోటీ పడుతూ సినిమాలు చేస్తున్నారు అగ్ర కథానాయకుడు రజనీకాంత్. ఒకవైపు ఒప్పుకున్న సినిమాల్ని పూర్తి చేస్తూ... మరోవైపు కొత్త చిత్రాల్ని పట్టాలెక్కిస్తూ మెరుపు వేగం ప్రదర్శిస్తున్నారు. -
కేన్స్ చిత్రోత్సవాల్లో కన్నప్ప టీజర్
‘కన్నప్ప’తో థియేటర్లలో సందడి చేయనున్నారు మంచు విష్ణు. ఆయన టైటిల్ పాత్రలో నటిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమాని ముఖేష్ కుమార్ సింగ్ తెరకెక్కిస్తున్నారు. మోహన్బాబు నిర్మాత. ప్రస్తుతం ముగింపు దశ చిత్రీకరణలో ఉన్న ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. -
టాక్సిక్లోకి మరో అందం?
‘కేజీఎఫ్’ విజయాల తర్వాత కథానాయకుడు యశ్ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘టాక్సిక్’. గీతూ మోహన్దాస్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాని కె.వి.ఎన్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇందులో నయనతార ఓ ప్రధాన పాత్ర పోషించనున్నట్లు ఇప్పటికే వార్తలొచ్చాయి. -
అక్షయ్ సరసన అవకాశం ఎవరికి?
ఈ ఏడాది అరడజనుకు పైగా చిత్రాలతో బిజీగా గడుపుతున్నారు బాలీవుడ్ కథానాయకుడు అక్షయ్ కుమార్. వరుస సినిమాలను పట్టాలెక్కించిన ఈయన దర్శకుడు ప్రియదర్శన్ తెరకెక్కించనున్న హారర్ కామెడీ చిత్రంలో నటించేందుకు పచ్చజెండా ఊపిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు (Latest News)
-
కీలక మ్యాచ్లో పోరాడి ఓడిన లఖ్నవూ.. ప్లేఆఫ్స్ అవకాశాలు సంక్లిష్టం
-
రైలు కింద పడి యువతి ఆత్మహత్య
-
రాచరిక చట్టాలపై అసమ్మతి గళం.. నెలల తరబడి నిరాహార దీక్షతో హక్కుల కార్యకర్త మృతి!
-
కియారాకు అరుదైన అవకాశం.. ప్రతిష్ఠాత్మక ఈవెంట్కు ఆహ్వానం
-
34 ఏళ్లకే నానమ్మ.. ఆ ఇన్ఫ్లుయెన్సర్ ఏం చెప్పారంటే!
-
‘2గంటల జర్నీ 20 నిమిషాల్లోనే..’ సాధ్యమవుతుందని ఎప్పుడైనా అనుకున్నామా?: రష్మిక