AUS vs IND: POLL: ఆసీస్‌తో మూడో టీ20.. భారత తుది జట్టులో మార్పులుంటాయా?

Eenadu icon
By Sports News Team Published : 02 Nov 2025 11:46 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

ఇంటర్నెట్ డెస్క్‌: ఆసీస్‌తో ఐదు టీ20ల సిరీస్‌లో భారత్ 0-1 తేడాతో వెనుకబడింది. మొదటి మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దైంది. ఇక రెండో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా విజయం సాధించింది. ఇప్పుడీ మ్యాచ్‌లో భారత్‌ (IND vs AUS) గెలిస్తేనే సిరీస్‌ రేసులో నిలుస్తుంది. లేకపోతే ఆఖరి రెండు టీ20ల్లోనూ గెలిచినా సిరీస్‌ మాత్రం దక్కదు. మరోవైపు తుది జట్టులోకి అర్ష్‌దీప్‌ను తీసుకోవాలని డిమాండ్లు వస్తున్నాయి.  ఇలాంటి పరిస్థితుల్లో టీమ్‌ఇండియా తుది జట్టులో ఏమైనా మార్పులు ఉంటాయా? ఈ కింది పోల్‌లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు