చంద్రశేఖర్ను సత్కరించిన మంత్రి కేటీఆర్
కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ కార్యదర్శిగా నియమితులైన ఐఐసీటీ డైరెక్టర్ ఎస్.చంద్రశేఖర్ను తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ అభినందించారు. ప్రగతిభవన్లో సోమవారం ఆయనను శాలువాతో సత్కరించారు.
ఈనాడు, హైదరాబాద్: కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ కార్యదర్శిగా నియమితులైన ఐఐసీటీ డైరెక్టర్ ఎస్.చంద్రశేఖర్ను తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ అభినందించారు. ప్రగతిభవన్లో సోమవారం ఆయనను శాలువాతో సత్కరించారు. చంద్రశేఖర్ నియామకం హైదరాబాద్లోని శాస్త్ర, సాంకేతిక రంగానికి గుర్తింపు అని పేర్కొన్నారు.
ఆదివాసీల సంస్కృతికి చిహ్నమైన గుస్సాడి నృత్యకళపై పుస్తకాన్ని రూపొందించిన ఆదిలాబాద్ జిల్లా అధికారులను మంత్రి కేటీఆర్ అభినందించారు. గుస్సాడి, దండారిలను కళ్లకు కట్టినట్లుగా ఇందులో తీర్చిదిద్దారని ఆయన సోమవారం ట్విటర్లో పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
వాట్సప్లో కొత్త ఖాతాల నుంచి సందేశాలు రావిక..?
-
#ఆఫీస్ పికాకింగ్.. కార్పొరేట్ ప్రపంచంలో మరో ట్రెండ్.. ఏమిటిది?
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (02/05/24)
-
‘అద్దె ఇల్లే సో బెటరు’.. కారణం చెప్పిన బాంబే షేవింగ్ కంపెనీ సీఈఓ
-
గూగుల్తో ఇంగ్లిష్ ప్రాక్టీస్.. కొత్త ఏఐ ఫీచర్ను ఎలా వాడాలి?
-
స్విమ్మింగ్ పూల్లో కేథరిన్.. సముద్ర తీరాన శ్రీనిధి