Eluru: విద్యార్థులతో కొండముచ్చు ఆటలు
ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం బాలుర హై స్కూల్లో కొండముచ్చు సందడి చేసింది. విద్యార్థులతో కరచాలనం చేస్తూ వారితో కలిసి ఒకే కంచంలో భోజనం చేసింది. అక్కడే ఉన్న ట్రక్కు అద్దంలో తన ముఖాన్ని చూసుకుంటూ ఆటలాడింది. కొండముచ్చు తమతో సరదాగా గడపడంతో విద్యార్థులు సంతోషం వ్యక్తంచేశారు.
Updated : 24 Jan 2024 13:13 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
చెలరేగిన స్టార్క్.. ముంబయిపై కోల్కతా విజయం
-
119 కోట్లకు టెలికాం సబ్స్క్రైబర్లు.. జియోకు ఎంతమందంటే?
-
రజనీకాంత్- అమితాబ్ ఆలింగనం.. ఫొటోలు వైరల్
-
పాలస్తీనా మద్దతుదారులకు హిమ్స్ సంస్థ సీఈఓ గుడ్న్యూస్
-
3 నెలల్లో 2 కోట్ల ఖాతాలపై వాట్సప్ నిషేధం
-
ఘట్కేసర్లో దారుణం.. ఆస్తికోసం భర్తను గొలుసులతో బంధించి చిత్రహింసలు