BJP: గజ్వేల్‌లో భాజపా నేతల భారీ ర్యాలీ

గజ్వేల్‌లో ఈటల రాజేందర్‌ నేడు నామినేషన్‌ వేయనున్నారు. ఈ సందర్భంగా భాజపా నేతలు భారీ ర్యాలీ చేపట్టారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పాల్గొన్నారు.

Published : 07 Nov 2023 13:22 IST

గజ్వేల్‌లో ఈటల రాజేందర్‌ నేడు నామినేషన్‌ వేయనున్నారు. ఈ సందర్భంగా భాజపా నేతలు భారీ ర్యాలీ చేపట్టారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పాల్గొన్నారు.

Tags :

మరిన్ని