అనూహ్య ఫలితాలతో ఖంగుతిన్న అన్ని పార్టీల ప్రముఖులు
అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలతో అన్ని పార్టీల్లోని ప్రముఖులు ఖంగుతిన్నారు. విశేష రాజకీయ అనుభవం ఉన్న నాయకులు సైతం ఈసారి ప్రభావం చూపలేక ప్రాభవం కోల్పోయారు. గెలిచి మరోసారి శాసనసభలో అడుగుపెట్టాలన్న ఆశలు ఓటమితో ఆవిరైపోయాయి. భారాస, భాజపా, కాంగ్రెస్ పార్టీల్లోని ప్రముఖులకు సైతం షాక్ తగలడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది.
Published : 04 Dec 2023 09:54 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
అప్పుడు నిరాశ చెందా.. ఓపిక విలువేంటో అర్థమైంది: మంచు మనోజ్
-
రైడర్స్పై సన్‘రైజ్’ అయితే ఫైనల్కు..
-
‘బ్రాండ్ మోదీ’ అలా వచ్చిందే: ప్రధాని ఆసక్తికర వ్యాఖ్యలు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
తిరుమలలో మరోసారి చిరుతల కలకలం.. భయంతో భక్తుల కేకలు
-
ప్రపంచకప్ ఒత్తిడిని ఎదుర్కోవడం రోహిత్కు బాగా తెలుసు: ధావన్