Pocharam: అధికారం శాశ్వతం కాదు.. ప్రజల విశ్వాసమే గెలిపించింది: పోచారం శ్రీనివాసరెడ్డి
నిజామాబాద్ జిల్లా బాన్సువాడ నియోజకవర్గం నుంచి భారాస (BRS) అభ్యర్థి పోచారం శ్రీనివాసరెడ్డి (Pocharam Srinivasareddy) విజయం సాధించారు. ప్రస్తుతం స్పీకర్గా ఉన్న ఆయన బాన్సువాడ నుంచి గెలుపొంది గత ఆనవాయితీకి అడ్డుకట్ట వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు తన మీద ఉన్న నమ్మకంతోనే గెలిచానని స్పష్టం చేశారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని తెలిపారు.
Published : 03 Dec 2023 17:11 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
అషు ‘సెక్సీ’ క్యాప్షన్.. రీతూ వర్మ ‘బ్లాక్ మ్యాజిక్’!
-
వారి సంభాషణలు రికార్డు చేయలేదు.. రోహిత్ ఆరోపణలను ఖండించిన స్టార్స్పోర్ట్స్
-
అయిదో దశ ఎన్నికలు.. ముగిసిన పోలింగ్!
-
మళ్లీ వచ్చేది మోదీ సర్కార్.. పీవోకే విలీనం పక్కా: అమిత్ షా
-
మాపై బురద జల్లే ప్రయత్నమిది: రేవ్పార్టీ రూమర్స్పై జానీ మాస్టర్
-
ధాన్యం కొనుగోలు బాధ్యత కలెక్టర్లదే.. TG కేబినెట్ కీలక నిర్ణయాలివే..