Chandrababu: ఆ విషయంపై పులివెందులలో జగన్ సతీమణిని నిలదీశారు కదా?: చంద్రబాబు
పట్టాదారు పాసు పుస్తకాలపై జగన్ ఫొటో పెట్టడంపై పులివెందులలో జగన్ సతీమణిని సైతం ప్రజలు అడిగారని తెదేపా అధినేత చంద్రబాబు తెలిపారు. కూటమి ఉమ్మడి మేనిఫెస్టో విడుదల సందర్భంగా ఉండవల్లిలో ఆయన మీడియాతో మాట్లాడారు.
Published : 30 Apr 2024 16:34 IST
Tags :