Chandrababu: ఆ విషయంపై పులివెందులలో జగన్‌ సతీమణిని నిలదీశారు కదా?: చంద్రబాబు

పట్టాదారు పాసు పుస్తకాలపై జగన్‌ ఫొటో పెట్టడంపై పులివెందులలో జగన్‌ సతీమణిని సైతం ప్రజలు అడిగారని తెదేపా అధినేత చంద్రబాబు తెలిపారు. కూటమి ఉమ్మడి మేనిఫెస్టో విడుదల సందర్భంగా ఉండవల్లిలో ఆయన మీడియాతో మాట్లాడారు.

Published : 30 Apr 2024 16:34 IST

పట్టాదారు పాసు పుస్తకాలపై జగన్‌ ఫొటో పెట్టడంపై పులివెందులలో జగన్‌ సతీమణిని సైతం ప్రజలు అడిగారని తెదేపా అధినేత చంద్రబాబు తెలిపారు. కూటమి ఉమ్మడి మేనిఫెస్టో విడుదల సందర్భంగా ఉండవల్లిలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజలను నిస్సహాయ స్థితిలోకి నెట్టేసి వైకాపా నేతలు భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. 

Tags :

మరిన్ని