TS Congress: కాంగ్రెస్ పార్టీతో పెట్టుకుంటే బూడిదైపోతారు: రేవంత్రెడ్డి.
ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రి ప్రతిపక్షాలపై కేసులు, పీడీ చట్టం ఉపయోగించి రాక్షసానందాన్ని పొందుతున్నాడని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మేమంతా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీతో పెట్టుకుంటే ఎవ్వరైనా బూడిదైపోతారని వ్యాఖ్యానించారు.
Published : 26 Apr 2022 14:59 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
‘అప్రమత్తంగా ఉండండి’ : ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
-
ఎన్నికల వేళ.. ‘సూపర్ సీఎం’ సతీమణిపై బదిలీ వేటు
-
ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్.. ప్రభుత్వ అప్లికేషన్లకు ఇకపై లేబుల్స్
-
ఉగ్రదాడులకు కుట్ర.. ఉక్రెయిన్ ‘ఏజెంట్’ను చంపిన రష్యా
-
శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం