Bhadrachalam: భద్రాద్రి రామయ్యకు బంగారు తులసీదళాలు
భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయానికి రూ.45 లక్షల విలువైన బంగారు తులసీదళాలను భక్తులు కానుకగా సమర్పించారు. కోయంబత్తూరుకు చెందిన బాలాజీ, శారద దంపతులు 565 గ్రాముల 109 తులసీదళాలను ఆలయ ఈవో రమాదేవి చేతుల మీదుగా స్వామివారికి సమర్పించారు. సీతారాములకు పట్టు వస్త్రాలు కూడా అందజేశారు.
Published : 23 Dec 2023 15:35 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్