Bhadrachalam: భద్రాద్రి రామయ్యకు బంగారు తులసీదళాలు

భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయానికి రూ.45 లక్షల విలువైన బంగారు తులసీదళాలను భక్తులు కానుకగా సమర్పించారు. కోయంబత్తూరుకు చెందిన బాలాజీ, శారద దంపతులు 565 గ్రాముల 109 తులసీదళాలను ఆలయ ఈవో రమాదేవి చేతుల మీదుగా స్వామివారికి సమర్పించారు. సీతారాములకు పట్టు వస్త్రాలు కూడా అందజేశారు.

Published : 23 Dec 2023 15:35 IST

భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయానికి రూ.45 లక్షల విలువైన బంగారు తులసీదళాలను భక్తులు కానుకగా సమర్పించారు. కోయంబత్తూరుకు చెందిన బాలాజీ, శారద దంపతులు 565 గ్రాముల 109 తులసీదళాలను ఆలయ ఈవో రమాదేవి చేతుల మీదుగా స్వామివారికి సమర్పించారు. సీతారాములకు పట్టు వస్త్రాలు కూడా అందజేశారు.

Tags :

మరిన్ని