Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 20 గంటల సమయం

తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. సుమారు 3 కిలోమీటర్ల మేర భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు.

Published : 24 May 2024 17:52 IST

తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. శుక్రవారం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌, నారాయణగిరి షెడ్లు నిండిపోయాయి. రింగు రోడ్డు మీదుగా ఆక్టోపస్ భవనం వరకు సుమారు 3 కిలోమీటర్ల మేర భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు. వీరికి శ్రీవారి దర్శనానికి 20 గంటల సమయం పడుతుందని తితిదే ప్రకటించింది. 

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు