Annavaram: అన్నవరంలో భక్తుల రద్దీ

భీష్మ ఏకాదశి సందర్భంగా కాకినాడ జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. వ్రత మండపాలు, క్యూ లైన్లు భక్తులతో కిక్కిరిసిపోయాయి. రద్దీ నేపథ్యంలో తెల్లవారుజామున ఒంటి గంట నుంచే వ్రతాలు, సర్వ దర్శనాలు ప్రారంభించారు.  

Published : 20 Feb 2024 11:15 IST

భీష్మ ఏకాదశి సందర్భంగా కాకినాడ జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. వ్రత మండపాలు, క్యూ లైన్లు భక్తులతో కిక్కిరిసిపోయాయి. రద్దీ నేపథ్యంలో తెల్లవారుజామున ఒంటి గంట నుంచే వ్రతాలు, సర్వ దర్శనాలు ప్రారంభించారు.  

Tags :

మరిన్ని