Arasavalli: అరసవల్లిలో రథసప్తమి వేడుకలు.. భారీగా తరలివచ్చిన భక్తులు

ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాకుళ జిల్లాలోని అరసవల్లి సూర్య నారాయణస్వామి దేవాలయంలో రథసప్తమి వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి. స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ÷తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశా, ఇతర ప్రాంతాల నుంచీ వచ్చారు. దీంతో ఆలయ పరిసరాల్లో రద్దీ నెలకొంది. పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు సూర్య భగవానుడిని దర్శించుకున్నారు.

Published : 16 Feb 2024 15:28 IST

ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాకుళ జిల్లాలోని అరసవల్లి సూర్య నారాయణస్వామి దేవాలయంలో రథసప్తమి వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి. స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ÷తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశా, ఇతర ప్రాంతాల నుంచీ వచ్చారు. దీంతో ఆలయ పరిసరాల్లో రద్దీ నెలకొంది. పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు సూర్య భగవానుడిని దర్శించుకున్నారు.

Tags :

మరిన్ని