Arasavalli: అరసవల్లిలో రథసప్తమి వేడుకలు.. భారీగా తరలివచ్చిన భక్తులు
ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాకుళ జిల్లాలోని అరసవల్లి సూర్య నారాయణస్వామి దేవాలయంలో రథసప్తమి వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి. స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ÷తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశా, ఇతర ప్రాంతాల నుంచీ వచ్చారు. దీంతో ఆలయ పరిసరాల్లో రద్దీ నెలకొంది. పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు సూర్య భగవానుడిని దర్శించుకున్నారు.
Published : 16 Feb 2024 15:28 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక
-
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్
-
ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్