Arasavalli: అరసవల్లిలో రథసప్తమి వేడుకలు.. భారీగా తరలివచ్చిన భక్తులు
ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాకుళ జిల్లాలోని అరసవల్లి సూర్య నారాయణస్వామి దేవాలయంలో రథసప్తమి వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి. స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ÷తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశా, ఇతర ప్రాంతాల నుంచీ వచ్చారు. దీంతో ఆలయ పరిసరాల్లో రద్దీ నెలకొంది. పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు సూర్య భగవానుడిని దర్శించుకున్నారు.
Published : 16 Feb 2024 15:28 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం