TS News: భద్రాచలం, కొండగట్టు ఆలయాలకు పోటెత్తిన భక్తులు

భద్రాద్రి రామయ్య సన్నిధిలో భక్తుల రద్దీ పెరిగింది. వరుస సెలవులు రావడంతో అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. రద్దీ నెలకొనడంతో నిత్య కల్యాణ వేడుకను.. చిత్రకూట మండపంలో నిర్వహిస్తున్నారు. ఉచిత దర్శనానికి 3 గంటలు, ప్రత్యేక దర్శనానికి రెండు గంటల సమయం పడుతోంది. జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన్న ఆలయానికీ భక్తులు పోటెత్తారు. క్యూలైన్‌లు నిండి వెలుపల వరకు బారులు తీరారు. 

Published : 27 Jan 2024 12:19 IST

భద్రాద్రి రామయ్య సన్నిధిలో భక్తుల రద్దీ పెరిగింది. వరుస సెలవులు రావడంతో అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. రద్దీ నెలకొనడంతో నిత్య కల్యాణ వేడుకను.. చిత్రకూట మండపంలో నిర్వహిస్తున్నారు. ఉచిత దర్శనానికి 3 గంటలు, ప్రత్యేక దర్శనానికి రెండు గంటల సమయం పడుతోంది. జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన్న ఆలయానికీ భక్తులు పోటెత్తారు. క్యూలైన్‌లు నిండి వెలుపల వరకు బారులు తీరారు. 

Tags :

మరిన్ని