Vadapalli: భక్తజనసంద్రంగా వాడపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయం
కోనసీమ తిరుమల వాడపల్లి వేంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. ఏడు శనివారాల నోము నోచుకునేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు వేల సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ ప్రాంగణం గోవింద నామస్మరణతో మారుమోగింది. ఏడు ప్రదక్షిణలు చేసే భక్తులతో ఆలయ మాడవీధులు కిక్కిరిసిపోయాయి. స్వామివారి దర్శనానికి సుమారు మూడు గంటలపైనే సమయం పడుతుంది. వచ్చిన భక్తులకు ఇబ్బందులు లేకుండా దేవాదాయ శాఖ అధికారులు, ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేక ఏర్పాటు చేశారు.
Published : 10 Feb 2024 10:51 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఆ ఇద్దరికి పగలంతా నిద్ర.. రాత్రంతా జాగారం: వసీమ్ అక్రమ్
-
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
-
5 రోజుల వరుస లాభాలకు బ్రేక్.. 600 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
-
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
-
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?